Home » vijayanagaram
విజయనగరం జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. శృంగవరపుకోటలోని బీకే రావు కాలనీలోని ఈశ్వరరావు అనే వ్యక్తి ఇంటి ఎదుట అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గు వేశారు.
ఆంధ్రప్రదేశ్ లో గిరిజనులకు కష్టాలు తప్పడం లేదు. విజయనగరం జిల్లాలో గిరిజన యువకుడిని 15 కిలో మీటర్లు డోలిలో మోసుకెళ్తూ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
దేశంలో ముస్లిం జనాభా పెరుగుతోందని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే జిల్లాల్లో విజయనగరం ఒకటి. కానీ, మొన్నటి ఎన్నికల్లో జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. జిల్లాలో టీడీపీకి బలమైన కేడర్ ఉన్నా ఫలితం లేకపోయింది. 2014 ఎన్నికల్లో ఆరు స్థానాల్లో గెలిచిన టీడీపీ.. ఆ తర్వా�
టీడీపీ చలో ఆత్మకూరు యాత్రపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమన్నారు. చట్టాలను అతిక్రమిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. విజయనగరంలో మంగళవారం మంత్రి బొత్
అవినీతి రహిత పాలనకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని మున్సిపల్శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్నవారిని తొలగిస్తున్నామని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స మండిపడ్డారు.
విజయనగరం జిల్లాలో కీలకమైన నెల్లిమర్ల నియోజకవర్గంలో క్రమంగా మళ్లీ రాజకీయ సెగ రాజుకుంటోంది. పోలింగ్ తర్వాత సుదీర్ఘ విరామం రావడంతో కొన్ని రోజులపాటు అభ్యర్థులు కూల్ అయినప్పటికీ.. కౌంటింగ్ తేదీ సమీపిస్తుండటంతో మళ్లీ వాతావరణం వేడెక్కింది. వి�
అత్యాధునిక యుగంలో ఉన్నాం. శాస్త్రసాంకేతిక రంగాల్లో దూసుకెళ్తున్నాం. కానీ ప్రజల్లో మూఢాచారాలు అలాగే వేళ్లూనుకున్నాయి. ఇప్పటికీ చాలా మంది మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. అనారోగ్యానికి గురైతే డాక్టరు దగ్గరకు వెళ్లి చికిత్స చేయించుకోకుండా మూఢ �
విజయనగరం జిల్లా ఎస్ కోట చైతన్య డిగ్రీ కాలేజ్ లో పీజీ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరిగింది.
విజయనగరం సామ్రాజ్యపు అవినీతి కోట తలుపులు బద్దలు కొడతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.