-
Home » vijayawada durga temple
vijayawada durga temple
ఇంద్రకీలాద్రిలో సరస్వతి అలంకారంలో అమ్మవారు.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం
September 28, 2025 / 09:36 PM ISTసీఎం రాక నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
ఇంద్రకీలాద్రిపై భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. పూర్తి వివరాలు తెలిపిన ఈవో
August 4, 2024 / 03:18 PM ISTఇంటిదగ్గర వరలక్ష్మి వ్రతం చేయలేని వారికి 23వ తేదీన సామూహిక వరలక్ష్మీ..
విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేత .. ఎందుకంటే..?
July 14, 2024 / 11:43 AM ISTవిజయవాడలోని దుర్గగుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ..
విజయవాడ దుర్గగుడి పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు.. అవేంటంటే!
January 29, 2024 / 04:05 PM ISTఫిబ్రవరి 18వ తేదీ నుంచి మల్లేశ్వరస్వామి ఆలయం దర్శనం ప్రారంభమవుతుందని, ఈ నేపథ్యంలో ఆలయానికి లైటింగ్ ఏర్పాటు చేయాలని పాలకమండలి నిర్ణయించినట్టు చెప్పారు.
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇవాళ ఎంపీలతో భేటీ
December 1, 2023 / 08:05 AM ISTతిరుపతి దర్శనం అనంతరం చంద్రబాబు అమరావతికి వెళ్తారు. తిరుపతి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు గన్నవరం చేరుకుంటారు.
విజయవాడ దుర్గగుడి చైర్మన్కు అందని ఆహ్వానం
October 10, 2023 / 06:54 PM ISTవిజయవాడ దుర్గగుడి చైర్మన్కు అందని ఆహ్వానం
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గగుడి వద్ద విరిగిపడిన కొండచరియలు.. తప్పిన పెను ప్రమాదం..
September 11, 2023 / 11:04 AM ISTవిజయవాడ కనకదుర్గ గుడి వద్ద పెనుప్రమాదం తప్పింది. దుర్గగుడి కేశఖండనశాల పక్కన ఉన్న కొండ చర్యలు విరిగిపడ్డాయి.
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై హుండీల ద్వారా 19 రోజుల్లో ఎన్ని కోట్ల రూపాయలు వచ్చాయో తెలుసా?
September 4, 2023 / 08:08 PM ISTకానుకల రూపములో బంగారం 800 గ్రాములు, వెండి 6 కేజీల 600 గ్రాములు వచ్చాయి.
Durga Temple : దుర్గగుడి పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు
May 29, 2023 / 07:36 PM ISTDurga Temple : అమ్మవారి దర్శన సమయంలో వృద్ధులకు, వికలాంగులకు మరిన్ని వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొండ దిగువున ఆర్జిత సేవ టిక్కెట్ల విక్రయాల కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు రాంబాబు…
Durga Malleswara Swamy : కృష్ణా నదిలో దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహాల నదీ విహారం
April 6, 2023 / 09:33 PM ISTDurga Malleswara Swamy : గతేడాది దసరా సమయంలో తెప్పోత్సవ కార్యక్రమం జరగకపోవడం అసంతృప్తి ఉంది. దానిని పోగొట్టేందుకు ఈ ఏడాది చైత్రమాస బ్రహ్మోత్సవాలలో ఉత్సవ విగ్రహాలకు నదీ విహార కార్యక్రమం నిర్వహిస్తున్నాం.