-
Home » vijayawada durga temple
vijayawada durga temple
ఇంద్రకీలాద్రిలో సరస్వతి అలంకారంలో అమ్మవారు.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం
సీఎం రాక నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
ఇంద్రకీలాద్రిపై భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. పూర్తి వివరాలు తెలిపిన ఈవో
ఇంటిదగ్గర వరలక్ష్మి వ్రతం చేయలేని వారికి 23వ తేదీన సామూహిక వరలక్ష్మీ..
విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేత .. ఎందుకంటే..?
విజయవాడలోని దుర్గగుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ..
విజయవాడ దుర్గగుడి పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు.. అవేంటంటే!
ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మల్లేశ్వరస్వామి ఆలయం దర్శనం ప్రారంభమవుతుందని, ఈ నేపథ్యంలో ఆలయానికి లైటింగ్ ఏర్పాటు చేయాలని పాలకమండలి నిర్ణయించినట్టు చెప్పారు.
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇవాళ ఎంపీలతో భేటీ
తిరుపతి దర్శనం అనంతరం చంద్రబాబు అమరావతికి వెళ్తారు. తిరుపతి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు గన్నవరం చేరుకుంటారు.
విజయవాడ దుర్గగుడి చైర్మన్కు అందని ఆహ్వానం
విజయవాడ దుర్గగుడి చైర్మన్కు అందని ఆహ్వానం
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గగుడి వద్ద విరిగిపడిన కొండచరియలు.. తప్పిన పెను ప్రమాదం..
విజయవాడ కనకదుర్గ గుడి వద్ద పెనుప్రమాదం తప్పింది. దుర్గగుడి కేశఖండనశాల పక్కన ఉన్న కొండ చర్యలు విరిగిపడ్డాయి.
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై హుండీల ద్వారా 19 రోజుల్లో ఎన్ని కోట్ల రూపాయలు వచ్చాయో తెలుసా?
కానుకల రూపములో బంగారం 800 గ్రాములు, వెండి 6 కేజీల 600 గ్రాములు వచ్చాయి.
Durga Temple : దుర్గగుడి పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు
Durga Temple : అమ్మవారి దర్శన సమయంలో వృద్ధులకు, వికలాంగులకు మరిన్ని వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొండ దిగువున ఆర్జిత సేవ టిక్కెట్ల విక్రయాల కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు రాంబాబు వెల్లడించారు.
Durga Malleswara Swamy : కృష్ణా నదిలో దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహాల నదీ విహారం
Durga Malleswara Swamy : గతేడాది దసరా సమయంలో తెప్పోత్సవ కార్యక్రమం జరగకపోవడం అసంతృప్తి ఉంది. దానిని పోగొట్టేందుకు ఈ ఏడాది చైత్రమాస బ్రహ్మోత్సవాలలో ఉత్సవ విగ్రహాలకు నదీ విహార కార్యక్రమం నిర్వహిస్తున్నాం.