Home » Vijayawada Floods
40 టన్నులు ఉన్న ఒక్కో బోటును మూడు బోట్లుగా కలిపి 120 టన్నుల కెపాసిటీకి పెంచి ప్రకాశం బ్యారేజ్ కి పంపడం దుర్మార్గం అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.
విజయవాడ వరదలు, కొల్లేరు ఉగ్రరూపం చూసిన తర్వాత ప్రక్షాళనపై ప్రభుత్వం ముందడుగు వేయాలని భావిస్తోంది. ఐతే తలాపాపం తిలా పిడికడు అన్నట్లు కొల్లేరును కొల్లగొట్టడంలో అన్నిపార్టీల వారి పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
కుట్రలు బయట పడకుండా వరద ముంపునకు ప్రభుత్వమే కారణం అంటూ విషప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు నారా లోకేశ్.
ఏపీ ఎంపీల ద్వారా ప్రధాని అయిన మోడీని నిలదీయాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి చంద్రబాబు డబ్బు తీసుకోవడం కాదు. బీజేపీ నుంచి చంద్రబాబు డబ్బు తీసుకురావాలి.
క్రిమినల్ మైండ్ ఉన్న నాయకుడు ప్రజలు కోసం ఆలోచించరని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
వైసీపీ ఘోరాలు, నేరాలు చేసే పార్టీ!
వరదల్లో నష్టపోయిన వారిని అన్ని విధాలా ఆదుకోవటంతో పాటు ఆదాయం వచ్చే మార్గాలు కల్పిస్తా.
లలిత జ్యువెలర్స్ యజమాని కిరణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు తన వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చారు.
మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే, ఎప్పటికప్పుడు ఆ ప్రచారాన్ని ఆయన ఖండిస్తూ వస్తున్నారు
వర్షాలు, వరదల గురించి ముందే సమాచారం ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.