Home » Vijayawada Floods
వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయాన్ని ప్రకటించింది.
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, జనసేన నేత జానీ మాస్టర్ విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
రైల్వే ట్రాక్పై సీఎం చంద్రబాబు నాయుడు.. తప్పిన ప్రమాదం
సీఎం చంద్రబాబు నాయుడు అభ్యర్థన మేరకు బుడమేరు గండ్లు పూడ్చే పనుల్లో పాల్గొనేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 40 మంది ఆర్మీ ఇంజనీర్ల బృందంను పంపించింది.
రాబోయే రెండు రోజుల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు వాయుగుండం చేరువగా వెళ్లే అవకాశం ఉంది. వాయుగుండం కారణంగా రాజస్థాన్ రాష్ట్రంలోని
వరదల్లో మునిగిన కార్లకు ఇన్సూరెన్స్ పొందడం ఎలా? ఎలా లెక్కిస్తారు? బీమా సొమ్ము ఎంత వస్తుంది?
Vijayawada Floods : వరదలో కూరుకుపోయిన బైకులు..మెకానిక్ షాపులకు ఫుల్ డిమాండ్
బుడమేరు వరద ఎలా ఉందో చూడండి
బుడమేరు ప్రవాహం సరిగా కనిపించడం లేదని రైల్వే ట్రాక్ ఎక్కారు చంద్రబాబు. అదే సమయంలో ట్రైన్ రావడంతో అంతా ఆందోళనకు గురయ్యారు.
మెకానిక్ షాపులకు బైకులు భారీగా వస్తుండటంతో మెకానిక్ లు ఫుల్ బిజీ అయిపోయారు.