Home » Vikarabad
దేశంలో తొలిసారిగా ఆకాశమార్గాన డ్రోన్లతో ఔషధాల పంపిణీ ప్రయోగానికి తెలంగాణ వేదికైంది. మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్టును వికారాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం లఖ్నాపూర్ ప్రాజెక్టు వద్ద ఓ యువకుడు సెల్ఫీ మోజులో ప్రాణం కోల్పోయాడు. ప్రాజెక్టు అలుగు వద్ద సెల్ఫీ దిగేందుకు వెళ్లి రాజేష్ అనే యువకుడు మృతి చెందాడు.
వాగులో కొట్టుకుపోయిన వదువు, వరుడు సేఫ్..!
అంతకు ముందు అంటే యాభై.. వందో ఫైన్ వేసి వదిలేసేవారు. కానీ దేశంలో కొత్త వాహన చట్టం అమలులోకి వచ్చిన తరువాత పాపం వాహన దారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందులు వస్తాయనే గాని, చట్టాన్ని ఖచ్చితంగా అందరూ పాటించాలి.
వికారాబాద్ లో దారుణ జరిగింది. కన్న కొడుకునే కడతేర్చాడో తండ్రి. నిద్రిస్తుండగా తలపై నరకడంతో కొడుకు అక్కడికక్కడే మృతి చెందాడు.
వికారాబాద్ జిల్లా పరిగిలో గంజాయి కలకలం రేగింది. శాంతినగర్ కు చెందిన నలుగురు చిన్నారులు రాత్రి పడుకొని ఉదయం ఎంతసేపటికి నిద్రలేవక పోవడంతో వారి తల్లిదండ్రులు నీళ్ళు పోసి లేపారు.
ఈ దుర్ఘటనలో ఇన్నోవా వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు హైదరాబాద్ లోని యూసఫ్ గుడకు చెందిన అబ్దుల్, రషీద్, అమీర్, మలాన్ బేగంలుగా గుర్తించారు.
తెలంగాణా జిల్లాలోని వికారాబాద్ జిల్లాలో పాలెపల్లి గ్రామంలో ఓ రైతు తాను కష్టపడి పండించి ధాన్యాన్ని నడిరోడ్డుమీద పోసి నిప్పు పెట్టాడు. గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకోవటంతో ఓ రైతు పోలీసు కాళ్లమీద పడ్డాడు. ఓ వైపు �
అసలే పేదరికం, ఒకటే ఇల్లు. నలుగురు కుటుంబ సభ్యులు. ఆపై కరోనా. ఐసోలేషన్ లో ఉండాలంటే ఆ ఇంట్లో మరో గది లేదు. కుటుంబసభ్యులను ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో అతడు ఇంటి ముందున్న కానుగ చెట్టునే ఐసోలేషన్ వార్డుగా ఏర్పాటు చేసుకున్నాడు. చెట్టుపై మంచాన్�
ACB officials raided Mannegooda Sarpanch : వికారాబాద్ జిల్లాలో ఓ సర్పంచ్ లంచావతారం బట్టబయలైంది. పూడూర్ మండలంలోని మన్నెగూడ సర్పంచ్ వినోద్గౌడ్పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. మన్నెగూడలో ఓ వెంచర్కు అనుమతులు ఇచ్చేందుకు వినోద్గౌడ్ లంచం డిమాండ్ చేసినట్లు తె�