Home » Vikarabad
వికారాబాద్ జిల్లాలో మైనర్ బాలికపై జరిగిన దుర్ఘటన పట్ల తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి విచారం వ్యక్తం చేశారు.
వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పుడూరు గ్రామాని చెందిన పదో తరగతి చదివే 17 ఏళ్ల బాలికపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారంచేసి హత్య చేశారు.
బీరు సీసాలతో, కర్రలతో దాడి చేసుకున్నారు. పర్మిట్ రూం నుంచి బయటకు వచ్చి వైన్స్ ముందు రోడ్డుపై వీరంగం సృష్టించారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు గాయాలయ్యాయి.
ఇండియన్ రైల్వేస్ ప్రతిష్టాత్మంగా చేపట్టిన కవచ్ ప్రోగ్రామ్ ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వేలోకి కూడా వచ్చి చేరింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో కీలకమైన సికింద్రాబాద్ - వాడి - ము
బ్రిడ్జీ పనులకు బిల్లులు రాకపోవడంతో రోడ్డు రోలర్ ఓనర్ పనుల కోసం వేరే ప్రాంతానికి వెళ్లిపోయాడు. తర్వాత రోడ్ రోలర్ కోసం వస్తే.. అక్కడ కనిపించలేదు.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపారు.
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పరిధిలోని గుర్రంగట్టు తాండ చౌరస్తా దగ్గర ఆర్టీసీ బస్సు ఈ రోజు ఉదయం బోల్తాపడింది. ఈఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
ఈ ఘటన జిల్లాలోని పూడూరు మండలం గట్టుపల్లి గ్రామంలోని వ్యవసాయ భూమిలో రాత్రికి రాత్రే రెండు సమాధులు వెలవడంతో భూ యజమానికి స్థానికులు సమాచారం అందించారు.
పోలీసు కానిస్టేబుల్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ లో చోటు చేసుకుంది.
వికారాబాద్ జిల్లాలో భూమి కంపించింది. బంట్వారం మండలం తొర్మామిడి, బొపునారం కర్ణాటక సరిహద్దు గ్రామమైన పోచారంలో భూమి కంపించింది.