Home » Vikram lander
ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ – 2 వాహన నౌకలోని విక్రమ్ ల్యాండర్పై ఆశలు అడుగంటుతున్నాయి. ఇస్రోతో పాటు నాసా చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించడం లేదు. విక్రమ్ ల్యాండర్తో సంబంధాల పునరుద్దరణకు ఇస్రో కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. స�
చంద్రయాన్ 2.. అడుగు దూరం అద్భుతం అయ్యింది. 95 శాతం సక్సెస్ తో ముగిసింది. 100శాతం విజయం కాకపోవటంపై శాస్త్రవేత్తలు మనోదనకు.. దేశం మొత్తం మద్దతుగా నిలిచి హ్యాట్సాప్ చెప్పింది. ఇప్పటి వరకు ఎవరూ అడుగుపెట్టని చంద్రుడి దక్షిణం వైపు వెళ్లిన చంద్రయాన్ 2 కా�
చంద్రునిపై అడుగుపెట్టబోతుందన్న తరుణంలో సిగ్నల్ కోల్పోయిన ల్యాండర్ విక్రమ్ హార్డ్ ల్యాండింగ్ అయింది. విక్రమ్ లో నిక్షిప్తమై ఉన్న బ్యాటరీ సామర్థ్యం 14రోజుల వరకూ మాత్రమే పనిచేస్తుంది. ఈలోపే విక్రమ్ నుంచి సిగ్నల్స్ అందుకోవాలని ప్రయత్నిస్తున
చంద్రుడి ఉపరితలంపై హార్డ్ ల్యాండింగ్ తర్వాత విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ కట్ అయ్యాయి. విక్రమ్ ల్యాండర్ తో సిగ్నల్స్ పునురుద్ధరణకు భారత అంతరిక్ష పరిశోధన (ఇస్రో)
ఇంతకీ విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాండ్ అయిందా? లేదా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇంతలో ఇస్రో విక్రమ్ ల్యాండర్ ఒకటిగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించినట్టు తీపు కబురు అందించింది.
చంద్రయాన్ 2 సక్సెస్ అయ్యిందా లేదా అనేది తేలిపోవటానికి మరో 12 రోజుల సమయం ఉంది అంటున్నారు ఇస్త్రో శాస్త్రవేత్తలు. ఆశలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయంటూ శుభవార్త కూడా చెప్పారు. 2 కిలోమీటర్ల ఎత్తులో కట్ అయిన సిగ్నల్స్తో అయోమయం నెలకొంది మొదట్లో. ఆర్బ
కొన్ని నెలల పాటు పడిన శ్రమ.. 130కోట్ల మంది ఆశ.. వేల మంది శాస్త్రవేత్తల ప్రయోగం ఇంకా కొన్ని క్షణాల్లో నెరవేరబోతుందనగా చివరి ఘట్టంలో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రయోగంలోనే అంతర్భాగమైన ల్యాండర్ విక్రమ్తో కమ్యూనికేషన్ తెగిపోయిందని ఇస్రో ప్�
విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగే అద్భుత ఘట్టం కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నట్లు తెలిపింది ఇస్రో. ప్రాజెక్ట్ మొత్తంలో ఇదే కీలకం అని.. సేఫ్ ల్యాండింగ్ జరిగి తీరుతుందనే ఆశాభావం కూడా వ్యక్తం చేసింది. చంద్రుడి మరోవైపు ఏముంది.. ఎలా ఉంది �
యావత్ భారతదేశమే కాదు.. ప్రపంచ దేశాలన్నీ విక్రమ్ ల్యాండర్ వైపు చూస్తోంది. చంద్రుడిపై కాలు మోపడానికి కొన్ని గంటలు మాత్రమే ఉంది. ఈ అద్బుత ఘట్టాన్ని చూసేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగే అద్భుత
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్ -2 ప్రయాణం చివరి ఘట్టానికి చేరుకుంది. ల్యాండర్ విక్రమ్.. చంద్రుడిపై పాదం మోపడానికి సమయం ఆసన్నమైంది. సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ చారిత్రక ఘట�