Home » Vikram lander
జాబిల్లికి అడుగు దూరంలో చంద్రయాన్-3
చంద్రయాన్-3 భారతదేశానికి గర్వకారణం. కానీ, ప్రకాశ్ రాజ్ అతని గుడ్డి ద్వేషంకోసం శాస్త్రవేత్తలను ఎగతాళి చేయడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు.
రష్యా అంతరిక్ష సంస్థ చంద్రుడి ఉపరితలంపైకి ప్రయోగించిన లూనా-25 ల్యాండర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో దాని ల్యాండింగ్ తేదీలో మార్పు జరిగే అవకాశం ఉంది.
విక్రమ్ ల్యాండర్పై నాసా చేసిన ప్రకటనను ఇస్రో ఖండించింది. గతంలోనే తాము గుర్తించామని కౌంటర్ ఇచ్చింది. విక్రమ్ శకలాలను గుర్తించామని నాసా చేసిన ప్రకటనను చీఫ్ శివన్ ఖండించారు. భారత ఆర్బిటర్ గతంలోనే విక్రమ్ ల్యాండర్ ప్రదేశంతో పాటు..దాన�
చంద్రయాన్ 2లో భాగంగా చంద్రుడి ఉపరితలంపై కూలిన విక్రమ్ ల్యాండర్ను గుర్తించడంలో చెన్నైకి చెందిన భారతీయ ఇంజినీర్, ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్త షణ్ముగ సుబ్రమణియన్ కీలక పాత్ర పోషించినట్లు నాసా చెప్పిన విషయం తెలిసిందే. అయితే
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, ఇస్రో ప్రయోగత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి క్షణాల్లో ఫెయిల్ అయింది. చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే క్రమంలో విక్రమ్ ల్యాండర్ అదృశ్యమైంది. చంద్రునిపై రహాస్యాలను ప్రపంచానికి తెలియజెప్పా
ఇస్రో పంపిన ఆర్బిటర్ లోని ఆర్బిటర్ హై రెజుల్యుషన్ కెమెరా (OHRC) టూల్.. అద్భుతమైన ఫొటోలను తీసి భూకేంద్రానికి పంపుతోంది.
ఇండియన్ స్పెస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చేపట్టిన ప్రతిష్టాత్మక చంద్రయాన్-2 ప్రయోగం చివరి క్షణాల్లో విఫలమైంది. చంద్రుని ల్యాండ్ అవుతున్న విక్రమ్ ల్యాండర్ ఒక్కసారిగా అదృశ్యం కావడంతో ప్రపంచమంతా షాక్ అయింది. భూకేంద్రంతో సిగ్నల్స్ కట్ అయిన
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చంద్రుడిపైకి పంపించిన చంద్రయాన్-2 విఫలం అయ్యింది. ఇస్రో పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కుప్పకూలిపోగా.. ఈ విషయాన్ని నాసా అధికారికంగా ప్రకటించింది. చంద్రుడిపై హార్డ్ ల్యాండింగ్ �
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం అసంపూర్తిగానే ముగిసింది. సెప్టెంబర్ 07న చంద్రుడిని ల్యాండర్ విక్రమ్.. ఆర్బిటర్ నుంచి విడిపోయి అనుకోకుండా అదృశ్యమైంది.