Home » VIOLATION
పౌరసత్వ సవరణ చట్టం(caa)ని కేరళ ప్రభుత్వం తీవ్రంగ వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే సీఏఏకి వ్యతిరేకంగా పిన్నరయి విజయన్ సర్కార్ అసెంబ్లీలో తీర్మాణం కూడా చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సీఏఏ రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కు యొక్క నిబంధనలకు వి
వణ్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అతిక్రమిస్తే ఎవ్వరినీ విడిచి పెట్టేది లేదని..శిక్ష తప్పదని శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖాధికారి సందీప్ కృపాకర్ గుండాల హెచ్చరించారు. జాతీయ జంతువు పెద్దపులిని చంపినా... కొండ చిలువను చంపినా.. ఒకే రకమైన శిక్ష అని స్ప�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన ప్రక్రియ చేపట్టేందుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ట్రంప్ అభిశంసన విచారణ తదుపరి దశకు అధికారికంగా అధికారం మార్గదర్శకాలను ఆమోదించడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అధికార రిపబ్లికన�
సిరియా బోర్డర్ లో టర్కీ వైమానిక ప్రాంతాన్ని ఆరుసార్లు ఉల్లంఘించిన గుర్తు తెలియని డ్రోన్ను టర్కీ సైన్యం ఆదివారం కూల్చివేసినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండు టర్కిష్ ఎఫ్ -16 యుద్ధ విమానాలు డ్రోన్ను గుర్తించి దానిపై దాడి చేసి క�
ఆకతాయిల ఆగడాలు ఎక్కువైతే ఎవరికి చెప్పుకుంటాం.. పోలీసులకు చెప్పుకుంటాం.. వారి కంటే ఉన్నతమైన హోదా అంటే ఐఏఎస్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఓ మహిళా ఐఏస్ అధికారిణి మాత్రం మగవాళ్లను నుంచి వేధింపులు ఎదుర్కొన్నట్లుగా సోషల్ మీడియాలో సంచల�
ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తున్నారా.. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారా.. హెల్మెట్, సీటు బెల్ట్ లేకుండా వాహనం నడుపుతున్నారా.. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారా..అయితే మీ చేతిలోని స్మా�
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనలపై ఈసీ చర్యలు తీసుకోవట్లేదంటూ కాంగ్రెస్ ఎంపీ సుస్మితాదేవ్ వేసిన పిటిషన్ పై గురువారం(మే-2,12019) సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘానికి �
కాంగ్రెస్ నాయకుడు,పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది.బీహార్ ముస్లిం కమ్యూనిటీని ఉద్దేశించి సిద్దూ చేసిన వ్యాఖ్యలను ఈసీ ఖండించింది.ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకుగాను 72 గంటలపాటు సిద్దూ ఎన్నికల ప్రచా�
ప్రముఖ నటి, రామ్ పూర్ బీజేపీ అభ్యర్థి జయప్రదపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆమెపై రెండు పోలీసు కేసులు నమోదు చేశారు. మధురలో ఎన్నికల ప్రచారంలో
మల్కాజ్ గిరి లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డిపై మేడ్చల్ జిల్లాకు చెందిన సుశాంత్ రెడ్డి, నితీష్ అనే ఇద్దరు యువకులు ఈసీకి ఆధారాలతో సహా కంప్లెయింట్ చేశారు