Home » VIOLATION
vijayasai reddy gitam: ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్కు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వరుసగా షాక్ లు ఇస్తున్నారు. శ్రీభరత్ ప్రెసిడెంట్గా ఉన్న గీతం డీమ్డ్ యూనివర్సిటీపై విజయసాయిరెడ�
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్య 10లక్షలు దాటేసింది. మరణాల సంఖ్య 30వేలకు చేరువలో ఉంది. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. సమూహ వ్యాప్తి కూడా మొదలైంది. గత మూడు రోజుల్లోనే లక్షకు పైగా కరో�
లాక్డౌన్ నిబంధనలు పాటించని ఫంక్షన్ హాల్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భోగారంలోని అన్నపూర్ణ ఫంక్షన్హాల్లో గురువారం (జూన్ 11, 2020) వివాహం జరిగింది. అయితే లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ మంది ఈ ఫంక్షన్లో పాల్గొన్నారు. విషయం త
లాక్ డౌన్ ఉల్లంఘించవద్దు అంటూ ప్రభుత్వాలు,మీడియా సంస్థలు ఎంత మొత్తుకుని చెబుతున్నా అవేమీ పట్టికోకుండా రోడ్లపై జాలీగా తిరుగుతున్నారు కొందరు ఆకతాయిలు. మొఖానికి మాస్క్ లేకుండా లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసి రోడ్లపై బైక్ వేసుకుని సరదగా తిరుగు�
అమెరికాలో కరోనా కరాళనృత్యం చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా విషయంలో అమెరికా స్పందిన తీరు ఆలస్యం ఖరీదు అక్కడ దాదాపు 7లక్షల కరోనా కేసులు,34 వేలకు పైగా మరణాలు నమోదవడం. ఇటువంటి తరుణంలో మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టిందని,తాము పీక్ స్టేజీ దాటిపోయ�
కరోనావైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ గురువారం కర్ణాటకలోని కల్బుర్గి జిల్లాలో నిర్వహించిన వార్షిక రథోత్సవంలో వందలాది భక్తులు పాల్గొన్నారు. కరోనా హాట్ స్పాట్ గా ఉన్న కలబుర్గిలోన�
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 10మంది విదేశీయులకు ఉత్తరాఖండ్ పోలీసులు కొత్తరకం శిక్ష విధించారు. శనివారం రిషికేష్లోని పాపులర్ టూరిస్ట్ స్పాట్ తపోవన్ ఏరియాలో లాక్డౌన్ ఉల్లంఘించి షికార్లు చేస్తున్న విదేశీయుల చేత ఒక్కొక్కరితో 500 సార్లు క�
కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా పోలీసులు అహర్నిశలు కష్టపడుతున్నారనేది వాస్తవమే. కానీ, ఏ ప్రాంతంలో ఉన్నామనే అప్రమత్తత కూడా లేకపోతే ఎట్లా. లాక్డౌన్ ఉల్లంఘించకుండా అడ్డుకునే క్రమంలో తమిళనాడు పోలీసులు.. రాష్ట్రం దాటేసిన సంగత�
కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంటే… కొంతమంది పోకిరీలు పనీ పాటా లేకుండా రోడ్లపై కి వచ్చి ద్విచక్ర వాహానాలతో స్వైర విహారం చేయటం మొదలెట్టారు. గత రెండు వారాల్లో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి బీహ
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదైంది. ప్రచార సమయం ముగిసిన అనంతరం ఫేస్బుక్లో మాట్లాడినందుకు ఆయన కేసు నమోదు చేశారు.