Home » viral news
కూరగాయల వ్యాపారి రామేశ్వర్తో రాహుల్ గాంధీ లంచ్ చేశారు. అతని కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. అతనితో కలిసి లంచ్ చేస్తున్న ఫోటోలను రాహుల్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు.
భారత మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాంను దేశంలో ఎంతోమంది అభిమానిస్తారు. జీవించినంత కాలం ఎంతో సింపుల్ గా నిజాయితీగా ఉన్నారాయన. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. తనకు బహుమతిగా ఇచ్చిన వస్తువుకి కూడా డబ్బు చెల్లించిన వ్యక్తి కలాం. అందుకు సంబంధించిన �
ఆ స్కూల్లో ఎక్కువమంది ట్విన్స్ జాయిన్ అవుతుంటారు. ఈ సారి కొత్త విద్యా సంవత్సరంలో 17 సెట్ల కవలలు పేర్లు నమోదు చేసుకున్నారు. క్లాసులు ప్రారంభం అవ్వడానికి ముందు జరిగిన డ్రెస్ రిహార్సల్స్లో వీరిని చూస్తే ముచ్చటేసింది.
ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ నెటిజన్లతో టచ్ లో ఉంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
సుధామూర్తి గురించి పరిచయం అక్కర్లేదు. ఆవిడకి చాలామంది అభిమానులు ఉన్నారు. అదలా ఉంచితే ఆవిడకి ఇష్టమైన తెలుగు సినిమా పాట ఏంటో తెలుసా?
ఢిల్లీలో ఓ బాలుడి హత్య సంచలనం రేపుతోంది. గుర్తు తెలియని మహిళ బాలుడి ఇంట్లోకి ప్రవేశించి గొంతు కోసి చంపి బెడ్ బాక్స్లో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఉదయ్పూర్లో స్ధానిక జర్నలిస్ట్ భరత్ మిశ్రా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య, స్నేహితురాలి కారణంగా తను చనిపోతున్నట్లు ఫేస్ బుక్లో పోస్ట్ పెట్టి చనిపోవడం సంచలనం రేపింది.
హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. తాజాగా 'జుకర్బర్గ్ సక్సెస్ ఫార్ములా' అంటూ ఆయన షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఎన్నో ఆసక్తికరమైన కథనాలు షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన 'సన్ రైజ్ క్యాండిల్స్' ఫౌండర్, అంధుడు అయిన భావేష్ భాటియా గురించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడింది. ఓ యువకుడు బకెట్ నీళ్లతో వచ్చి రోడ్డుపై కూర్చుని స్నానం చేయడం మొదలు పెట్టాడు. అతని చర్య చూసి జనం షాకయ్యారు. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న వీడియోపై జనం మండిపడుతున్నారు.