-
Home » Viral post
Viral post
వెనెజువెలా అధ్యక్షుడిని నేనే.. తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
వెవెజువెలా అధ్యక్షుడు నికోలాస్ మదురోను అమెరికా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
‘భూమిపై ఎక్కువగా కష్టపడి పనిచేసే వ్యక్తులు భారతీయులు’.. అందుకు కారణం ఇదే.. ప్రముఖ యూట్యూబర్ పోస్టుపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ..
ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్, పాపులర్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ అక్షత్ శ్రీవాస్తవ తన ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
మళ్లీ ప్రేమలో పడ్డ శిఖర్ ధావన్.. 'మై లవ్' అంటూ ఆమె ఫొటో పోస్ట్.. ఇన్నాళ్లు అందరూ అనుకున్నదంతా నిజమే..
శిఖర్ ధావన్ గతంలో భార్యకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే.
అది నేను భరించగలను.. కానీ, ప్రకృతికి సాధ్యం కాదు.. ఐఐటీ బాంబే ప్రొఫెసర్ వివరణ!
IIT Bombay Professor : అవును.. నా చిరిగిన సాక్స్ మార్చాలి. నేను కొత్త సాక్స్ కొనగలను. కానీ ప్రకృతి అలా చేయదు. ప్రకృతిలో ప్రతిదీ పరిమితం. సాక్సులను మార్చుకునే స్థోమత ఉన్నప్పటికీ.. ప్రకృతి ఇకపై పర్యావరణ వృథాను భరించలేదంటూ వివరణ ఇచ్చారు.
బాబోయ్.. అక్కడ వాహనం పార్క్ చేస్తే అన్ని శాపనార్థాలా?
నో పార్కింగ్ బోర్డులందు ఈ బోర్డు వేరయా అన్నట్లుంది బెంగళూరులోని ఓ భవనానికి తగిలించిన బోర్డు. అక్కడ కానీ మీ వాహనం పార్క్ చేసారో? శాపనార్థాలే... ఇక.
వారేవా.. కుటుంబ సభ్యుల్ని ఫోన్ అడిక్షన్ నుండి బయటపడేయటానికి ఓ మహిళ తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా?
సెల్ ఫోన్కి అడిక్ట్ అయిన తన కుటుంబ సభ్యులను ఆ అడిక్షన్ నుండి బయటపడేయటానికి ఓ మహిళ పరిష్కారం కనిపెట్టింది. అందుకోసం ఆమె ఏం చేసిందంటే?
ఆటలో గెలిచిన సొమ్ముతో ఓ చిన్నారి చేసిన పనికి ఇంటర్నెట్ ఫిదా
ఇతరులకు ఏదైనా ఇవ్వడంలో ఉన్న ఆనందం మాటల్లో చెప్పలేం. ఆ గుణాన్ని చిన్నతనం నుండి పేరెంట్స్ అలవాటు చేయాలి. అంకిత్ అనే బాలుడు తన ఇంట్లో పనిచేసే వంటమనిషి కోసం ఏం చేశాడో చదవండి.
పనివారు, డెలివరీ సిబ్బంది మెయిన్ లిఫ్ట్ వాడితే జరిమానా.. ఓ హౌసింగ్ సొసైటీ నోటీసు వైరల్
ఓ హౌసింగ్ సొసైటీ మెయిన్ లిఫ్ట్ వాడిన పనివారు, డెలివరీ బాయ్స్ కు జరిమానా విధిస్తామంటూ నోటీసు పెట్టింది. సొసైటీ తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది.
3,347 మంది అభిమానులతో ఆ సింగర్ ఫోటో
ఆ సింగర్ అంటే అభిమానులకు విపరీతమైన అభిమానం. అందుకోసం వారేం చేసారంటే? చదవండి.
50వ సెంచరీ సాధించిన భర్త కోహ్లీని అనుష్కా శర్మ ఏమని వ్యాఖ్యానించిందంటే... వైరల్ అయిన సోషల్ మీడియా పోస్టు
క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో విరాట్ కోహ్లీ 50వ సెంచరీ సాధించిన తర్వాత అతని భార్య, ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ చేసిన ఎక్స్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. న్యూజిలాండ్తో జరిగిన ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023 సెమీఫైనల్లో వాంఖడే స్టేడియం �