ధోనీ భాయ్.. క్రీజులోకి వచ్చే ముందు వరకూ వికెట్లు కోల్పోయి మేమంతా అయిపోయిందనుకున్నాం. ఆ తర్వాత చక్కని భాగస్వామ్యాన్ని కొనసాగించాం. ఈ దశలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించేందుకు నానా కష్టాలు పడ్డాం.
ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ తన కెరీర్ 39వ వన్డేలో సెంచరీ సాధించి భారత్ కు తిరుగులేని విజయాన్నిఅందించాడు.
అడిలైడ్ : నిర్ణయాత్మకమైన రెండో వన్డేలో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. టీమిండియా ముందు 299 పరుగుల టార్గెట్ ఉంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 298 రన్స్ చేసింది. షాన్ మార్ష్ సెంచరీతో చెలరేగిపోయాడు. జట్టు భారీ స్క
అడిలైడ్: భారత్తో రెండో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ షాన్ మార్ష్ చెలరేగిపోయాడు. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ సెంచరీ బాదాడు. 10 ఫోర్ల సాయంతో 108 బంతుల్లో 100 పరుగులు చేశాడు. మార్ష్ వన్డే కెరీర్లో ఇది 7వ సెంచరీ. ఓ ఎండ్లో వికెట్లు పడుతున్నా షాన్ మ
అడిలైడ్ : ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 27.2 ఓవర్లో 134 పరుగుల స్కోర్ వద్ద హ్యాండ్స్కాంబ్ ఔటయ్యాడు. హ్యాండ్స్కాంబ్ 20 రన్స్ చేశాడు. కాంబ్ను జడేజా పెవిలియన్ పంపించాడు. నిర్ణయాత్మకమైన రెండో వన్డేలో టాస్ గెల్చిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుం�
సిడ్నీ : ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హాఫ్ సెంచరీతో రాణించాడు. 93 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. అయితే హాఫ్ సెంచరీ చేసిన ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. ఆ వెంటనే ధోని ఔట్ అయ్యాడు. ఎల్బీ డబ్ల్యూగా వెన�
సిడ్నీ: తొలి వన్డేలో ఆస్ట్రేలియా.. భారత్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్ ఉంచింది. ఈ మ్యాచ్ గెలవాలంటే టీమిండియా 289 రన్స్ చేయాలి. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా.. 5 వికెట్ల నస్టానికి 288 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్మెన్ హ్యాండ్స్కాంబ్ (61 �
విరుష్క జంట మరోసారి ఇంటర్ నెట్ లో హల్ చేస్తోంది. విదేశీ గడ్డపై టీమిండియా తొలి టెస్టు సిరీస్ సాధించిన సందర్భంగా విరాట్ కోహ్లీ, అనుష్క సిడ్నీలో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. సతీమణి అనుష్కకు విరాట్ కేక్ తినిపించాడు.
భారత క్రికెటర్లకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఆస్ట్రేలియాలో తొలిసారి టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించినందుకు భారీగా నగదు అనౌన్స్ చేసింది. తుది జట్టులోని ఆటగాళ్లకు మ్యాచ్కు రూ.15లక్షలు, రిజర్వ్ ఆటగాళ్లకు మ్యాచ్కు రూ.7.5లక్షలు ప్ర�
ఆస్ట్రేలియా : టీమిండియా చేసిన ‘రివెంజ్’డాన్స్ వైరల్ గా మారింది. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ని కైవసం చేసుకున్న కోహ్లీ సేన సిడ్నీ స్టేడియాన్ని కాసేపు డ్యాన్స్తో హోరెత్తించింది. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్�