Home » Virupaksha
సాయి ధరమ్ తేజ్ కమ్బ్యాక్ ఇస్తూ చేసిన సినిమా 'విరూపాక్ష' బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ సక్సెస్ ని మంచు హీరో సెలబ్రేట్ చేస్తున్నాడు.
సత్యం రాజేష్ నటించిన 'మా ఊరి పొలిమేర' సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. విరూపాక్ష విజయంతో ఇప్పుడు ఈ సీక్వెల్ పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ప్రస్తుతం రవికృష్ణ విరూపాక్ష సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో నవ్యస్వామి గురించి మాట్లాడాడు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ తెలుగులో సూపర్ సక్సెస్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను తమిళంలో భారీ అంచనాల మధ్య రిలీజ్ చేస్తుండటంతో, అక్కడ కూడా ఈ మూవీ విజయాన్ని అందుకుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
సాయి ధరమ్ విరూపాక్ష ఇప్పుడు పాన్ ఇండియా రిలీజ్ కి సిద్దమవుతుంది. దీంతో నేడు బాలీవుడ్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది.
టాలీవుడ్ లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’ సాలిడ్ రన్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమా 10 రోజుల్లో ఏకంగా రూ.76 కోట్ల వసూళ్లతో దుమ్ములేపింది.
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన విరూపాక్ష సినిమా భారీ విజయం సాధించింది. ఇప్పటికే 80 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది ఈ సినిమా. తాజాగా విరుపాక్ష థ్యాంక్యూ మీట్ నిర్వహించారు.
సంయుక్త నటనకు, అందానికే కాక ఇప్పుడు ఆమె చేసే మంచి పనులకు కూడా ఫిదా అవుతున్నారు అభిమానులు, ప్రేక్షకులు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ నటించిన ‘విరూపాక్ష’ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సరికొత్త మైల్స్టోన్ అందుకునేందుకు రెడీ అయ్యింది.
తెలుగు బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష పాన్ ఇండియా రిలీజ్ కి సిద్దమవుతుంది. ఈ చిత్రాన్ని..