Home » Visakha
పాకిస్తాన్ తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఏడుగురు నేవీ సిబ్బందిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. గూఢచర్యం వ్యవహారం కేసులో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఏపీకి 3 రాజధానులు రావొచ్చు అని సీఎం జగన్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అమరావతి(లెజిస్లేచర్), విశాఖ(ఎగ్జిక్యూటివ్), కర్నూలులో(జ్యుడీషియల్) కేపిటల్స్
విశాఖ వేదికగా విండీస్ తో రెండో వన్డేలో భారత జట్టు భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 5 వికెట్ల నస్టానికి 387 పరుగులు చేసింది. విండీస్ ముందు 388 పరుగుల టార్గెట్ ఉంచింది. ముందు బ్యాటింగ్ చేసిన కొహ్లీ సేన.. ధాటిగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కే�
విశాఖ వేదికగా విండీస్ తో రెండో వన్డేలో భారత బ్యాట్స్ మెన్ చెలరేగిపోయారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ.. విండీస్ బౌలర్లను ఉతికి ఆరేశారు. ఇద్దరూ సెంచరీలు బాదారు. 11 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 107 బంతుల్లో రోహిత్ శర్మ శతకం బాదాడు. వన్డే కెరీర్ లో ర�
ఏపీకి మూడు రాజధానులు రావొచ్చేమో అంటూ అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ చేసిన సంచలన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రాజకీయవర్గాల్లో దుమారం రేపాయి. సీఎం జగన్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రాజధానుల వ్యాఖ్యలను కొందరు స్వాగతిస్త
విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో అర్ధరాత్రి టీడీపీ నేత కుమారుడు హల్చల్ చేశాడు. మద్యంమత్తులో అతివేగంగా కారును నడిపి బీభత్సం సృష్టించాడు.
మాంసం మాటున కల్తీ దందా మొదలుపెట్టారు. డబ్బాల్లో అనారోగ్య సమస్యలు నింపేసి.. ప్రజల డైనింగ్ టేబుళ్ల మీదకే జబ్బులను సరఫరా చేస్తున్నారు.
విశాఖలో దొంగనోట్లను ముద్రించి చలామణి చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గరి నుంచి సుమారు రూ.3 లక్షల రూపాయల దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
విశాఖ-బెంగళూరు మధ్య ఇండిగో ఎయిర్ లైన్స్ విమాన సర్వీస్ ప్రారంభం కానుంది. ఆదివారం నుంచి విమాన సర్వీస్ ప్రారంభం కాబోతోంది.
విశాఖలో దారుణం జరిగింది. మత్తుమందు ఇచ్చి మహిళపై అత్యాచారం చేశాడు కీచకుడు.