Home » Visakha
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖను రాజధానిగా చేయడం రాజకీయ కుట్ర అని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. రాష్ట్రంలో అమరావతి ఒకటే రాజధాని ఉండాలన్నారు. ఈ మేరకు సోమవారం (జనవరి 13, 2020)విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజధాని పేరుతో రెండు కులాల మధ్య రాజకీయం నడుస్త�
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ను విశాఖ తరలించే దిశగా జగన్ సర్కారు అడుగులేస్తోందా.. జనవరి 20నాటికి కొన్ని శాఖలను వైజాగ్కు తరలిస్తారా... అంటే అవుననే సమాధానం
ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న ఆందోళనల్లో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అరెస్టు చేసిన మహిళలను మున్సిపల్ స్టేడియంలో నిర్భందించడం
ఏపీలో తుగ్లక్ పాలన సాగుతోందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలని ఎవరైనా అడిగారా అని ప్రశ్నించారు. రాష్ట్రం ఏమైనా వైసీపీ వాళ్ల బాబు
ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే మెుబైల్ ఫోన్లు, దుస్తులు, బిర్యానీలు రావడం కామన్. డీజిల్ కోరిన చోటుకి డెలివరీ కావడమే వెరైటీ. డీజిల్ డెలివరీ ప్రయోగం విశాఖలో సక్సెస్ అయింది.
ఏపీ రాజధాని విభజనపై జగన్ ప్రభుత్వానికి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) రెండు రకాల ఆప్షన్లు ఇచ్చింది. మొదటి ఆప్షన్ ప్రకారం విశాఖలో రాజ్భవన్, సీఎం కార్యాలయం,
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. రాజధాని టూర్ లో చంద్రబాబు సామాజిక వర్గాల ప్రస్తావరన తెచ్చారని తెలిపారు.
ఏపీలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రాజధాని మార్పుపై అటు ప్రజల్లో ఇటు రాజకీయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
డ్రగ్స్ మాఫియాకి పోలీసులు ఎన్ని రకాలుగా చెక్ పెట్టినా.. వారు రెచ్చిపోతూనే ఉన్నారు. ఇప్పటికే న్యూయర్ సందర్భంగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు.