Home » Visakha
విశాఖలో టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం (మార్చి 11, 2020) మీడియాతో మాట్లాడుతూ విశాఖ ప్రజలు ఆకాంక్షను అడ్డుకోవడం సరికాదని రమేష్ బాబు అన్నారు. విశాఖ పాలనా రాజధానిగా
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు టీడీపీకి రాజీనామా చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకున్న వైసీపీ… ఇప్పుడు మళ్లీ అలాంటి విక్టరీనే రిపీట్ చేయాలని భావిస్తోంది. స్థానిక సంస్థ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచి మరోసారి సత్తా చాటాలని వైసీపీ ఉవ్విళ్లూరుతోం�
విశాఖపట్టణానికి రాజధాని తరలింపు ప్రక్రియను స్పీడప్ చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానంగా సచివాలయం ఎక్కడ ఉంటుందనే దానిపై హాట్ హాట్ చర్చలు సాగుతున్నాయి. తాజాగా మధురవాడలోని మిలీనియం టవర్స్కు అత్యంత సమీపంలో ఉన్న కాపులుప్పాడ కొండ�
వైసీపీ నేతలు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు డబ్బులు ఇచ్చి మూకలను తీసుకొచ్చి తమపై దాడులు చేయించారని విమర్శించారు.
ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ఎవరు అడ్డొచ్చినా 3 రాజధానుల ప్రతిపాదన ఆగదని విజయసాయి రెడ్డి
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం(జనవరి 26,2020) 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రిపబ్లిక్ డే
3 రాజధానుల బిల్లుకు ఏపీ శాసనసభ అమోదం తెలిపింది. రాజధానిని మూడు ప్రాంతాలకు విస్తరిస్తూ సీఎం జగన్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో మూడు రాజధానుల
అనుకున్నది సీఎం జగన్ సాధించారు. అంతా ఆయన అనుకున్నట్టే జరుగుతోంది. మూడు రాజధానులపై ముందడుగు పడింది. పరిపాలన వికేంద్రీకరణ దిశగా అడుగులు పడ్డాయి.
రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం(జనవరి 20,2020) ఉదయం 11.15 నిమిషాలకు అసెంబ్లీ స్టార్ట్ అయ్యింది. ఆర్థిక మంత్రి బుగ్గన