Home » Visakha
తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏపీ, తెలంగాణలో చలి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతు
విశాఖలో నకిలీ డాక్టర్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. డాక్టర్ అవతారమెత్తి అమ్మాయిలను ట్రాప్ చేసిన డ్రైవర్ వంకా కుమార్ నేరాల చిట్టాను బయటకు తీస్తున్నారు. వంకా కుమార్ పలువురు యువతులను బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. యువ
చలి చంపేస్తోంది. ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఏపీలో చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత
విశాఖలో ఓ డ్రైవర్ డాక్టర్ అవతారం ఎత్తాడు. డాక్టరు అంటూ యువతుల జీవితాలతో ఆడుకున్నాడు. వారి ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతూ.. బ్లాక్ మెయిల్ చేసేవాడు.
విశాఖ జిల్లాలో విషాదం జరిగింది. భార్యభర్తలిద్దరూ రైలు కింద పడి మృతి చెందారు.
విశాఖ రైల్వేస్టేషన్లో కలకలం చేలరేగింది. ఏం జరుగుతుందో అర్థం కాక ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. ఒక్కసారిగా పోలీసులు పెద్ద సంఖ్యలో రావడం, తనిఖీలు చేయడం చూసి షాక్
లాంగ్ మార్చ్ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వరం పెంచారు. అధికార పక్షం టార్గెట్ గా నిప్పులు చెరుగుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మీరెంత..
ఏపీలో ఇసుక కొరతకు నిరసనగా జనసేన ప్రజా క్షేత్రంలో పోరాటానికి సిద్ధమైంది. సర్కార్ తీరును తప్పుబడుతున్న ఆ పార్టీ... విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించేందుకు సిద్ధమైంది.
జనసేన పార్టీకి పసుపులేటి బాలరాజు గుడ్ బై చెప్పే యోచనల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోలీసులు చేసిన బాలరాజు కొంతకాలంగా జనసేన పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇసుక కొరతపై జనసేన అధినేత పవన్ �
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగం..ర్యాష్ డ్రైవింగ్ లకు దంపతుల ప్రాణాలు బలైపోయాయి. విశాఖపట్నం జిల్లా కసింకోట మండలం తాళపాలెం నేషనల్ హైవేపై నడిచి వెళ్తున్న దంపతులను పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కో