Home » Visakha
టెస్టుల్లో ఓపెనర్గా అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ చెలరేగి ఆడుతున్నాడు. విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో 176 పరుగులతో విజృంభించిన రోహిత్ సెకండ్ ఇన్నింగ్స్లోనూ సెంచరీ చేశాడు. కేవలం 133 బంతుల�
ఏపీ సీఎం జగన్ మాట నిలుపుకున్నారు. కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలు రద్దు చేశారు. బాక్సైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30ఏళ్ల పాటు బాక్సైట్ తవ్వకాలకు టీడీపీ ప్రభుత్వం ఇ
కేంద్ర సంస్థలో ఉద్యోగం. మంచి జీతం. అందమైన భార్య. బంగారం లాంటి పాప.. ఇలా హ్యాపీగా సాగిపోతున్న ఆ కుటుంబం ఒక్కసారిగా చిన్నాభిన్నమైంది. ఎవరూ ఊహించని దారుణం
పవన్ కళ్యాణ్ పై మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శలు చేశారు. నవరత్నాలకు పవన్ అనుకూలమా..వ్యతిరేకమా చెప్పాలన్నారు.
పబ్జీ గేమ్ ఓ విద్యార్థి ప్రాణం తీసింది. పబ్జీ గేమ్ ఆడుతున్నాడని కుమారుడి నుంచి తల్లి సెల్ఫోన్ లాక్కోవడంతో.. మనస్తాపం చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
విశాఖ మన్యంలో గర్భిణిలకు ఇక్కట్లు తప్పడం లేదు. వైద్య సదుపాయాల కోసం నరక యాతన పడుతున్నారు. గర్భిణిని డోలీలో 7 కిలోమీటర్లు మోసుకెళ్లారు బంధువులు.
విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కోడూరులో విషాదం నెలకొంది. ఆవు ఆకలి తీర్చేందుకు వెళ్లి… ఓ మహిళ తనువు చాలించింది. ఓ స్థలంలో ఆవు గడ్డి మేస్తుండగా…. అక్కడ పడి ఉన్న కరెంట్ వైరు కాలికి తగిలి ఆవు చనిపోయింది. ఇది గమనించిన రాములమ్మ ఆవును రక్షించాల�
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఏపీ పాలిటిక్స్లో ఈ సామెత మరోసారి నిజమైంది. ఒకప్పటి మిత్రులు గంటా, అవంతి మధ్య... ఇప్పుడు పచ్చగడ్డి
విశాఖ జిల్లా అనకాపల్లిలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. తనను ప్రేమించడం లేదని డిగ్రీ విద్యార్థిని భార్గవిపై సాయి అనే యువకుడు స్క్రూడైవర్ తో దాడి చేశాడు. విచక్షణారహితంగా పొడిచాడు. ఈ దాడిలో అమ్మాయి ఛాతి, మెడ కింద భాగంలో
విశాఖలో పిల్లులను చంపి తినే ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. భక్తి ముసుగులో పిల్లులను వేటాడి చంపి తింటున్నారు. ఆరుగురు సభ్యుల ముఠాను ఆరిలోవ పోలీసులు