Home » Visakha
విశాఖపట్నం: ఎవరికి ఓటు వేస్తే నువ్వు గెలుస్తావో వారికే ఓటు వెయ్యాలని ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ఓటు వేస్తే అభ్యర్థి గెలవడం కాదు.. ప్రజలు గెలవాలి అని
బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం కొలిక్కి వచ్చింది. 182మంది అభ్యర్థులతో బీజేపీ లిస్ట్ విడుదల చేసింది. ఇందులో ఏపీ లోక్ సభ అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు గాను.. ఫస్ట్ లిస్ట్ లో 2 చోట్ల మాత్రమే అభ్యర్థులను అనౌన్స్ చే�
వైసీపీ అధికారంలోకి వస్తే అవినీతి, కులపిచ్చి లేని పాలన అందిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ అన్నారు.
విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సీఎం చంద్రబాబు అన్నారు.
ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ప్రధాని మోడీ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
విశాఖ : పట్టణంలోని చీడికాడలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు దారుణానికి ఒడిగట్టాడు. విద్యార్థినిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. చీడికాడలో 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక పాఠశాలకు వెళ్లేందుకు ఫిబ్రవరి 26 మంగళవా�
విశాఖ: అందాల భామలు తమన్నా, రకుల్ ప్రీత్ విశాఖ జిల్లాలోని ఓ రైతుకు అండగా నిలుస్తున్నారు. ఆ రైతు పొలం వైపు ఎవరూ కన్నెత్తి చూడకుండా చేస్తున్నారు. నిత్యం అక్కడే
విశాఖ : సింహాచలం పంచగ్రామాల భూ సమస్య పరిష్కారమైందన్నారు మంత్రి గంటా శ్రీనివాస్ రావు. పంచగ్రామాల భూ సమస్యకు చట్ట సవరణ చేశామన్నామని పేర్కొన్నారు. కేబినెట్ చట్టసవరణ బిల్లును ఆమోదించిందని తెలిపారు. పంచగ్రామాల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం �
వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. తాము ఇచ్చిన డబ్బులకు వడ్డీలు ఇవ్వకపోతే ఎంతకైనా తెగిస్తున్నారు. అప్పుగా ఇచ్చిన డబ్బును వసూలు చేసుకోవడానికి దారుణాలకు పాల్పడుతున్నారు. కనీసం కనికరం లేకుండా వ్యవహరిస్తున్న వీరిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక�
మంత్రి గంటా శ్రీనివాస్ రావుపై వైసీపీ నేత అవంతి శ్రీనివాస్ రావు తీవ్ర విమర్శలు చేశారు.