Visakha

    కిడ్నీరాకెట్ కేసు : త్రిసభ్య కమిటీ విచారణ వేగవంతం

    May 15, 2019 / 04:17 PM IST

    విశాఖ కిడ్నీ రాకెట్‌ కేసులో త్రిసభ్య కమిటీ విచారణ వేగవంతం చేసింది. కేసు సంబంధించిన పూర్తి వివరాలను కమిటీ అధ్యయనం చేస్తోంది.

    విశాఖలో ఐపీఎల్ బ్లాక్ టికెట్ల కలకలం

    May 8, 2019 / 02:55 PM IST

    విశాఖలో ఐపీఎల్ బ్లాక్ టికెట్ల కలకలం రేగింది. భారీగా టికెట్లు బ్లాక్ చేసి ఎక్కువ రేట్ కు అమ్ముతున్నట్లు గుర్తించారు. బ్లాక్ టికెట్లు అమ్ముతున్న 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 109 టికెట్లు, రూ.40 వేలు నగదు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకు

    Vigilance Officials Raid On Restaurants In Visakhapatnam | 10TV News

    April 29, 2019 / 10:46 AM IST

    బొత్స ఇంట పెళ్లికి హాజరైన జగన్ : సీఎం నినాదాల హోరు

    April 28, 2019 / 04:09 AM IST

    వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం (ఏప్రిల్ 27,2019) పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కుటుంబంలో జరిగిన పెళ్లికి హాజరయ్యారు. బొత్స సోదరుడు అప్పలనరసయ్య కుమార్తె యామిని  వివాహం విశాఖపట్నంకు చెందిన రవితేజతో రుషికొండ సాయిప్రియా రిసార్�

    జ్యోత్స్న మృతిపై వీడని మిస్టరీ

    April 18, 2019 / 05:03 AM IST

    విశాఖలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థిని జ్యోత్స్న మిస్టరీ వీడలేదు. పోలీసులు ఫ్యాకల్టీ అంకుర్, అతని స్నేహితుడు పవన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సంఘటన జరిగినప్పుడు వారిద్దరు ఎక్కడ ఉన్నారు అనే కోణంలో విచారిస్తున్�

    గర్భిణిపై భర్త, అత్త అరాచకం : కడుపుపై తన్నిన అత్త

    April 17, 2019 / 07:52 AM IST

    విశాఖ జిల్లా పెందుర్తిలో దారుణం జరిగింది. గర్భిణి అని కూడా చూడకుండా భర్త, అత్తలు చిత్ర హింసలు పెడుతున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పి కడుపుపై తన్నారని, గొంతునులిమి చంపేందుకు ప్రయత్నించారని బాధితురాలు వాపోయింది. పాతికలక్షల రూపాయలు త�

    విశాఖ జిల్లా వ్యాప్తంగా EVM ల మొరాయింపు 

    April 11, 2019 / 05:16 AM IST

    విశాఖపట్నం : ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో జిల్లా వ్యాప్తంగా ఈవీఎంలు మొరాయిస్తున్నారు. దీంతో పోలింగ్ అత్యంత మందకొడిగా జరుగుతోంది. ఉదయం నుంచి ఇప్పటి వరకూ కేవలం 10 శాతం మాత్రమే ఓటింగ్ జరిగి�

    ఏపీ, తెలంగాణ ఎంపీలు కలిసి పోరాడితే ప్రత్యేక హోదా వస్తుంది

    April 7, 2019 / 01:39 PM IST

    విశాఖ : ఏపీ, తెలంగాణ ఎంపీలు కలిసి పోరాడితే ప్రత్యేక హోదా వస్తుందని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణం అని జగన్ ఆరోపించారు.

    కో ఆపరేటివ్ డెయిరీలను చంద్రబాబు నాశనం చేశారు

    April 7, 2019 / 09:57 AM IST

    విశాఖ : కో ఆపరేటివ్ డెయిరీలను సీఎం చంద్రబాబు పూర్తిగా నాశనం చేశారని వైసీపీ చీఫ్ జగన్ ఆరోపించారు. చిత్తూరు డెయిరీ సహా చంద్రబాబు అన్నీ మూసివేయించారని మండిపడ్డారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో వైసీపీ ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడారు. చంద్రబాబు

    అసంతృప్తి జ్వాలలు : పాడేరు YCP ఆఫీసు వద్ద టెన్షన్

    March 23, 2019 / 11:44 AM IST

    ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ నామినేషన్ల దాఖలు ముగియడానికి కొద్ది రోజులు మాత్రమే గడువు ఉంది. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ పార్టీల్లో అసమ్మతి చల్లారడం లేదు. టికెట్ దక్కని వారు రెబెల్స్‌గా బరిలో దిగడం…అక్కడక్కడ ఆందోళనలు చేస్తుండడంతో ఆయా పార్ట�

10TV Telugu News