Home » Viveka Case
వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఉదయం పులివెందులలో ఆయన నివాసానికి వెళ్లిన అధికారులు.. కొద్దిసేపటికే అరెస్టు చేశారు.
వివేకా కేసులో సీబీఐ కొత్త టీమ్ విచారణ
వివేక హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తుది తీర్పు వెల్లడయ్యే వరకు అవినాష్ పై తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్�
జగన్ చేతిలో గనుక సీబీఐ ఉంటే వివేకా అల్లుడు, కూతుర్ని ముద్దాయిలనుచేసి జైల్లో వేయించేవాడని టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వివేకా అల్లుడు, కుమార్తెకు కేంద్రం భద్రత కల్పించాలని కోరారు.
వివేకా హత్య కేసులో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ (సోమవారం6) విచారణకు హాజరు కావాల్సిన ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి సీబీఐ మరో ఛాన్స్ ఇచ్చింది.
వైఎస్ వివేకా కేసు .. ఎన్నో మలుపులు..!
వివేకా హత్య కేసు విషయంలో సీబీఐ అధికారుల జరిపిన విచారణ చివరి దశకు చేరింది. శివశంకర్ రెడ్డినే ప్రధాన సూత్రధారిగా తేలుస్తూ న్యాయస్థానానికి దర్యాప్తు వివరాలను సమర్పించింది.
Viveka Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో 11వ రోజు విచారణ కొనసాగుతుంది. సీబీఐ బృందం గురువారం నలుగురు అనుమానితులను ప్రశ్నిస్తుంది. ఈ నలుగురు వివేకానంద రెడ్డికి అత్యంత సన్నిహితులని సమాచారం. పులివెందులకు చెందిన గంగాధర్, ఎర్ర గంగిరెడ్డి, సుంకేశుల�
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు మిస్టరీ వీడడం లేదు. ఎవరు చంపారో ? ఎందుకు చంపారో వెల్లడి కాలేదు. ఈ కేసును సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. విచారణపై వివేకా కుటుంబం పలు అనుమానాలు వ్యక్త�
తన తండ్రి వైఎస్ వివేకానంద హత్య కేసు దర్యాప్తు సరిగా జరగడం లేదని ఆరోపిస్తూ.. వివేకా కూతురు సునీతారెడ్డి ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ను మార్చి 22వ తేదీ శుక్రవారం కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎలక్షన్ టైమ్లో ఏ�