Home » Votes
పలు కారణాలుగా ఓటు వేయలేకపోతున్న వారి కోసమే ఈ చట్టం తీసుకొచ్చారు. రైల్వే, రాష్ట్ర రోడ్ రవాణాల్లో ఇరుక్కుపోయి..
కాంగ్రెస్ కంచు కోటను కారు ఢీ కొట్టింది. కారు జోరుకు కాంగ్రెస్ కందిపోయింది. రౌండు రౌండుకీ టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి సై అంటూ దూసుకుపోతున్నాడు. హుజూర్నగర్ ఉపఎన్నికల కౌంటింగ్ పూర్తికాక ముందే ఓటమి ఖాయమని ఆ పార్టీ నేతలు ఫిక్స్ అయిపోయారు. హు�
హైదరాబాద్: రాష్ట్రంలో మూడు విడతల్లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని, ఈనెల 27 కౌంటింగ్ ప్రక్రియను కూడా ప్రశాంతగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నాగిరెడ్డి చెప్పారు. ఈనెల 17 న వనపర్తి జిల్లా పానగ
హిందూ టెర్రర్ పై మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ చేసిన వాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి.కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను తమిళనాడు మంత్రి కే.టీ.రాజేంద్ర బాలాజీ తప్పుబట్టారు.హిందువులపై వ్యాఖ్యలు చేసినందుకుగాను కమల్ నాలు�
ఉత్తరప్రదేశ్ లో మాయావతి,అఖిలేష్ యాదవ్ లపై అభ్యర్థుల నిలబెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమర్థించుకున్నారు.యూపీలో సెక్యులర్ భావజాలం కలిగిన పార్టీ విజయం సాధించబోతుందని,అది సమాజ్ వాదీ కావచ్చు,బహుజన సమాజ్ వ�
యూపీలో బీజేపీకి లబ్ది చేకూర్చేదానికన్నా తాను చావడానికి సిద్దమని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ తెలిపారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ(మే-2,2019)ప్రియాంక రాయబరేలీలో పర్యటించారు.ఈ సందర్భంగా ఎస్పీ, బీఎస్పీ కూటమిని బలహీనపరచడం వ
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్తో ఇంటర్వ్యూలో మాట్లాడిన నరేంద్ర మోడీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దీదీ(మమత) తనకు అప్పుడప్పుడూ కుర్తాలు, మిఠాయిలు కానుకగా పంపిస్తుంటారని
కాంగ్రెస్ నాయకుడు,పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది.బీహార్ ముస్లిం కమ్యూనిటీని ఉద్దేశించి సిద్దూ చేసిన వ్యాఖ్యలను ఈసీ ఖండించింది.ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకుగాను 72 గంటలపాటు సిద్దూ ఎన్నికల ప్రచా�
అమరావతి : పోలింగ్ ముగిసినా ఏపీలో ఎన్నికల వేడి తగ్గడం లేదు. ఈవీఎంలపై టీడీపీ నేతలు రోజుకో ఫిర్యాదు చేస్తున్నారు. ఈవీఎంలో లోపాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు పోరాటం చేస్తున్నారు. తాజాగా టీడీపీ నేత వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో అక్రమ�
తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు ఉన్నావో బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్.ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేయనివాళ్లకు పాపాలు చుట్టుకుంటాయని శాపిస్తున్నారు.సన్యాసులు అడిగితే కాదనకూడదు అంటూ తనదైన శైలిలో ఓట్లు అభ్యర్థిస్తున్నారు. లోక