Votes

    వృద్ధులు ఇంట్లో ఉండే ఓట్ వేయొచ్చు

    October 29, 2019 / 05:12 AM IST

    పలు కారణాలుగా ఓటు వేయలేకపోతున్న వారి కోసమే ఈ చట్టం తీసుకొచ్చారు. రైల్వే, రాష్ట్ర రోడ్ రవాణాల్లో ఇరుక్కుపోయి..

    కాంగ్రెస్ కంచుకోట బద్దలు : 21 వేల ఓట్ల ఆధిక్యం..దూసుకుపోతున్న సైదిరెడ్డి

    October 24, 2019 / 06:17 AM IST

    కాంగ్రెస్ కంచు కోటను కారు ఢీ కొట్టింది. కారు జోరుకు కాంగ్రెస్ కందిపోయింది. రౌండు రౌండుకీ టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి సై అంటూ దూసుకుపోతున్నాడు. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల కౌంటింగ్ పూర్తికాక ముందే ఓటమి ఖాయమని ఆ పార్టీ నేతలు ఫిక్స్ అయిపోయారు. హు�

    మే 27న పరిషత్ ఓట్ల  లెక్కింపు

    May 15, 2019 / 11:22 AM IST

    హైదరాబాద్:  రాష్ట్రంలో మూడు విడతల్లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని, ఈనెల 27 కౌంటింగ్ ప్రక్రియను కూడా ప్రశాంతగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమీషనర్  నాగిరెడ్డి చెప్పారు.  ఈనెల 17 న  వనపర్తి జిల్లా పానగ

    కమల్ హాసన్ నాలుక కోసేయాలి : మంత్రి బాలాజీ

    May 13, 2019 / 02:04 PM IST

    హిందూ టెర్రర్ పై మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ చేసిన వాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి.కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను తమిళనాడు మంత్రి కే.టీ.రాజేంద్ర బాలాజీ తప్పుబట్టారు.హిందువులపై వ్యాఖ్యలు చేసినందుకుగాను కమల్ నాలు�

    బీజేపీ ఓటమే లక్ష్యం: యూపీలో కాంగ్రెస్ వ్యూహం ఇదే

    May 2, 2019 / 02:20 PM IST

    ఉత్తరప్రదేశ్ లో మాయావతి,అఖిలేష్ యాదవ్ లపై అభ్యర్థుల నిలబెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమర్థించుకున్నారు.యూపీలో సెక్యులర్ భావజాలం కలిగిన పార్టీ విజయం సాధించబోతుందని,అది సమాజ్ వాదీ కావచ్చు,బహుజన సమాజ్ వ�

    బీజేపీకి లబ్ది చేకూర్చేదానికన్నా చచ్చిపోతాను

    May 2, 2019 / 11:47 AM IST

    యూపీలో బీజేపీకి లబ్ది చేకూర్చేదానికన్నా తాను చావడానికి సిద్దమని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ తెలిపారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ(మే-2,2019)ప్రియాంక రాయబరేలీలో పర్యటించారు.ఈ సందర్భంగా ఎస్పీ, బీఎస్పీ కూటమిని బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డం వ

    రసగుల్లా పంపిస్తా కానీ.. మోడీకి మమత బెనర్జీ కౌంటర్

    April 25, 2019 / 12:39 PM IST

    బాలీవుడ్ నటుడు అక్షయ్‌ కుమార్‌‌తో ఇంటర్వ్యూలో మాట్లాడిన నరేంద్ర మోడీపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  దీదీ(మమత) తనకు అప్పుడప్పుడూ కుర్తాలు, మిఠాయిలు కానుకగా పంపిస్తుంటారని

    క్యాంపెయిన్ చేయవద్దు : సిద్దూపై ఈసీ 72గంటల బ్యాన్

    April 23, 2019 / 03:34 AM IST

    కాంగ్రెస్ నాయకుడు,పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది.బీహార్ ముస్లిం కమ్యూనిటీని ఉద్దేశించి సిద్దూ చేసిన వ్యాఖ్యలను ఈసీ  ఖండించింది.ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకుగాను 72 గంటలపాటు సిద్దూ ఎన్నికల ప్రచా�

    337 ఓట్లు ఉంటే 370 ఓట్లు పోలయ్యాయి : ఈసీకీ టీడీపీ ఫిర్యాదు

    April 18, 2019 / 09:51 AM IST

    అమరావతి : పోలింగ్ ముగిసినా ఏపీలో ఎన్నికల వేడి తగ్గడం లేదు. ఈవీఎంలపై టీడీపీ నేతలు రోజుకో ఫిర్యాదు చేస్తున్నారు. ఈవీఎంలో లోపాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు పోరాటం చేస్తున్నారు. తాజాగా టీడీపీ నేత వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో అక్రమ�

    ఓటు వెయ్యకపోతే శపిస్తాను : బీజేపీ ఎంపీ

    April 12, 2019 / 03:35 PM IST

    తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు ఉన్నావో బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్.ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేయనివాళ్లకు పాపాలు చుట్టుకుంటాయని శాపిస్తున్నారు.సన్యాసులు అడిగితే కాదనకూడదు అంటూ తనదైన శైలిలో ఓట్లు అభ్యర్థిస్తున్నారు. లోక

10TV Telugu News