Home » Votes
AP High Court orders : ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు వీడియో చిత్రీకరణపై ఈసీ ఆదేశాలను అమలు చేయాల్సిందేనని హైకోర్టు తీర్పునిచ్చింది. ఓట్ల లెక్కింపును వీడియో తీయాలన్న పిటిషనర్ తరుపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టులో
అమెరికాలోని దక్షిణాది రాష్ట్రంలో జో బైడన్ విజయాన్ని తారుమారు చేయడానికి తగిన ఓట్లు తనకు వచ్చినట్లుగా ఫలితాన్ని తారుమారు చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. జార్జియా రాష్ట్ర కార్యదర్శితో ఈమేరకు ట్రంప్
BJP objected votes counting : జాంబాగ్ డివిజన్ ఓట్ల లెక్కింపుపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. బూత్ నెంబర్ 8లో 471 ఓట్లు పోల్ అయ్యాయి. కానీ బ్యాలెట్ బాక్సులో 257 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఓట్లు గల్లంతు కావడం పట్ల బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే పోలింగ్ శాతం తప్పుగ�
Jiaguda polling booth Votes missing : హైదరాబాద్ జియాగూడ పోలింగ్ బూత్ 38లో ఓట్లు గల్లంతయ్యాయి. 914ఓట్లకు గాను 657ఓట్లు గల్లంతయ్యాయి. ఆన్లైన్ ఓటర్ లిస్ట్లో ఓటు ఉన్నప్పటికీ పోలింగ్ బూత్లో పేర్లు లేవని ఓటర్లు అంటున్నారు. ఓటర్ స్లిప్లు వచ్చినప్పటికీ ఓట్లు లేకపోవడంతో �
Dubaka by-election result : దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం అనేది అనూహ్యరీతిలో రౌండ్ రౌండ్ కు మారిపోతోంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక హోరాహోరీ పోరులో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కీలక�
US presidential election : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ లో ఎప్పటికప్పుడు లెక్కలు మారుతున్నాయి. కీలక రాష్ట్రాల్లో ఎప్పటికప్పుడు ఆధిక్యం మారుతోంది. గెలుపెవరిదన్నదానిపై క్లారిటీ లేదు. విజయం ఇద్దరి మధ్య దోబూచులాడుతోంది. అటు ట్రంప్, ఇట�
కేంద్రంలోనే కాదు.. రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు సైతం ప్రధాని మోడీని, ఆయన చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు తమకు ఓట్లు వేస్తారని చెబుతుంటారు. ఆయన వల్లే తమకు గెలుపు లభిస్తుందని ఎక్కువమంది బీజేపీ నాయకులు నమ్ముతుంటారు. కానీ ఉత్తరాఖండ్ బీజేపీ అ�
దేశ రాజధాని ఎన్నికల ఫలితాలు విడుదల కావడానికి కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 2020, ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 8గంటలకు ఈవీఎంలను ఎన్నికల అధికారులు తెరవనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చ�
రాష్ట్రవాప్తంగా ఉచిత కరెంట్ ఇవ్వనున్నట్లు సోమవారం(ఫిబ్రవరి-10,2020) పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. అయితే ఇందుకు షరుతులు వర్తిస్తాయి అంటోంది మమతా. వెస్ట్ బెంగాల్ లో అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మీడియా సమావేశంలో మమతా బెన�
కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకోసారి ఓట్లు అడుక్కోనని, ఎమ్మెల్యేగా పోటీ చేయనని ప్రకటించారు. కార్యకర్తలు వచ్చినా,