Home » Votes
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభకు ఎన్నికలు ఏప్రిల్ 11వ తేదీన జరుగనున్నాయి. దీనితో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికకు అధికారులు రంగం సిద్ధం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ ప్రభుత్వం ఓటరు ప్రధాన్యతలను నిర్లక్ష్యం చేసిందని, ప్రతి విషయంలో ప్రభుత్వ పనితీరు చాలా పూర్ గా ఉందని ది అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR)రిపోర్ట్ తెలిపింది.
ఓట్ల కోసం ప్రధానమంత్రి నరేంద్రమోడీ పచ్చి అబద్దాలు చెబుతున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.శుక్రవారం(మార్చి-29,2019)మిర్యాలగూడలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతూ…యూపీఏ హయాంలో నేను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు 11సార్లు సర్�
తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలుంటే... అన్ని పార్టీల నుంచి కేవలం ఐదుగురు మహిళలు మాత్రమే పోటీలో ఉన్నారు.
ప్రిసైడింగ్ అధికారులుగా, సహాయ ప్రిసైడింగ్ అధికారులుగా, ఇతర పోలింగ్ అధికారులుగా, సూక్ష్మ పరిశీలకులుగా దాదాపు 1.8 లక్షలమందికి ఎన్నికల బాధ్యతలు అప్పచెబుతూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.
పుల్వామా ఉగ్రదాడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎస్పీ సీనియర్ లీడర్ రామ్గోపాల్ యాదవ్. ఓట్ల లబ్ధి కోసం పన్నిన ‘కుట్ర’గా పుల్వామా దాడి ఘటనను ఆయన అభివర్ణించారు.ఓట్ల కోసం సైనికులు చంపబడ్డారని ఆయన అన్నారు. Read Also : జగన్ టికెట్లు అమ్ముకున్నారు
నెల్లూరు: పోలీసులు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణతో అరెస్టైన నెల్లూరు రూరల్, వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి జిల్లా కోర్టు ఈనెల 23 వరకు 14 రోజుల రిమాండ్ విధించింది. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను సెంట్రల్ జైలుకు తరలించారు. ఇవాళ�
ఓటర్ల జాబితాలో తెలుగుదేశం అక్రమాలకు పాల్పడుతుందంటూ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. ఓటర్ల జాబితాలోని అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీడీపీకి అనుకూలంగా లేని వారి ఓట�
ఢిల్లీ : టీడీపీ దిొంగ ఓట్లు తొలగించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ఈసీకి కంప్లయిట్ చేశారు. దొంగతనంగా ఓట్లను చేర్పిస్తూ…తమ పార్టీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని…అంతేగాకుండా పోలీసు ఉన్నతాధికారులు సైతం సర్కార్కి కొమ్�
ప్రియాంక గాంధీపై బీహార్ మంత్రి వినోద్ నారయణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీ చాలా అందంగా ఉంటుందని,ఆమెకు అసలు ఎటువంటి రాజకీయ పరిజ్ణానం లేదని,అందమైన ముఖాలు చూసి ప్రజలు ఓట్లు వేయరని అన్నారు. అంతేకాకుండా ఆమె ల్యాండ్ స్కామ్, ఇతర