-
Home » Vrindavan
Vrindavan
పూరీ జగన్నాథ్ తర్వాత మరో గుడి ఖజానా తెరుచుకోనుంది.. 54 ఏళ్ల తర్వాత బృందావనంలో.. బంకే బిహారీ ఆలయంలో ఏమున్నాయి?
2002లో ఒకసారి, 2004లో రెండోసారి ఖజానాను తెరవడానికి ప్రయత్నించారు. అయితే, అధికారిక అనుమతులు లేకపోవడంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి.
బృందావన్ను సందర్శించిన సైనా నెహ్వాల్.. ఫోటోలు
ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ (Saina Nehwal) ఉత్తరప్రదేశ్లోని బృందావన్ ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
అనుష్క శర్మ ప్రశ్నకు ఆధ్యాత్మిక గురువు ఇచ్చిన ఆసక్తికర సమాధానం ఇదే..
దేవుడు మనకు అంతిమ శాంతి మార్గాన్ని చూపిస్తాడు. నా భక్తుడు ఎప్పుడూ నాశనం కాడని శ్రీ కృష్ణుడు గీతలో చెప్పాడు.
బృందావన్ దామ్లో కోహ్లికి ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ హితోపదేశం
ఈ ఏడాదిలో ప్రేమానంద్ గోవింద్ శరణ్ మహారాజ్ని కోహ్లి దంపతులు కలవడం ఇది రెండోసారి.
టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే కోహ్లీ ఎక్కడికి వెళ్లాడో చూశారా?
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ సోమవారం టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఖరీదైన శాంసంగ్ ఎస్ 25 అల్ట్రా స్మార్ట్ఫోన్ను ఎత్తుకెళ్లి ఈ కోతి ఎంత పని చేసిందో చూడండి
దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఐఫోన్ ఎత్తుకెళ్లిన వానరం.. లంచంగా ఏమిస్తే తిరిగిచ్చిందో తెలుసా?
కోతుల చేసే వింత చేష్టలు ఒక్కోసారి నవ్వు తెప్పిస్తాయి. ఒక్కోసారి ఇబ్బందులకు గురి చేస్తాయి. ఓ వ్యక్తి నుండి ఐఫోన్ ఎత్తుకెళ్లిన కోతి ముప్పు తిప్పలు పెట్టింది.
Vrindavan : బృందావన్ ఆలయ సమీపంలో భవనం కూలి ఐదుగురి మృతి
ఉత్తరప్రదేశ్లోని బృందావన్లోని ఆలయ సమీపంలో భవనం బాల్కనీ కుప్పకూలడంతో ఐదుగురు మరణించారు. బృందావన్లోని బాంకే బిహారీ ఆలయానికి వెళ్లే రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది....
Viral Video : కలెక్టర్ కళ్లద్దాలు ఎత్తుకెళ్లిన కోతి..లంచం తీసుకుని తిరిగి ఇచ్చింది
ఉత్తర ప్రదేశ్ లోని మధుర జిల్లాలోని బృందావనంలో జిల్లా కలెక్టర్ కళ్ల జోడును ఒక కోతి ఎత్తుకెళ్లింది. చివరికి కోతి ఫ్రూటీ కూల్ డ్రింక్ ఇచ్చాక అది కళ్లజోడు తిరిగి ఇచ్చింది.
శ్రీ కృష్ణుడి కలుసుకోవాలని…ఆరంతస్తులపై నుంచి దూకేసింది
Adamant to meet Lord Krishna, Russian woman jumps to death : మూఢ నమ్మకాలు పెరిగిపోతున్నాయి. మూఢభక్తితో ప్రాణాలు తీసుకుంటున్నారు. తీస్తున్నారు. తాజాగా..శ్రీ కృష్ణుడిని కలుసుకోవాలన్న మూఢభక్తితో..మహిళ అపార్ట్ మెంట్ లోని ఆరో ఫ్లోర్ నుంచి దూకేసి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ఉత్తర్ ప్రద