Home » war
కొద్ది రోజుల క్రితమే చైనాతో యుద్ధంపై రాహుల్ స్పందించారు. చైనా యుద్ధానికి సిద్ధమవుతోందని, ఇదే సమయంలో మోదీ ప్రభుత్వం నిద్రపోతోదంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యపై కేంద్రంలోని బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. అయితే చైనాతో య
సరిహద్దు రక్షణలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పాకిస్తాన్, చైనా దేశాలు మాటిమాటికీ చొరబడేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ మోదీ ప్రభుత్వం మౌనం వహిస్తోంది. చైనా యుద్ధానికి సన్నద్ధం అవుతుంటే, మోదీ ప్రభుత్వం మాత్రం నిద్రపోతోంది. చైన�
ఎంత మంది వ్యక్తులు ఇక్కడి నుంచి బలవంతంగా వెళ్లారు? ఎంత మంది రష్యా నిర్బంధంలో ఉన్నారు? అందులో సజీవంగా ఉన్నవారెందరు? వారి కుటుంబ సభ్యుల నుండి విడిపోయారా? లేదంటే మరణించి సమాధులలో పూడ్చబడ్డారా అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియదని అన్నారు
ఈ విషయమై రష్యా అధ్యక్షుడు పుతిన్తో పలుమార్లు ఫోన్లో మాట్లాడిన జర్మన్ ఛాన్స్లర్ స్కోల్జ్.. ఇక ఉక్రెయిన్ను జయించలేమని గ్రహించినప్పుడు పుతిన్ శాంతియుతంగా ఆలోచిస్తారని అన్నారు. ఉక్రెయిన్కు ఆయుధాలు కల్పిస్తూ రష్యాపై భారీ ఆంక్షలు విధిస్త�
సైనిక సమీకరణకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై పుతిన్ సంతకాలు చేసిన వెంటనే రష్యా నుంచి ఇతర దేశాలకు వెళ్లిపోవడానికి పెద్ద ఎత్తున పౌరులు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. దీంతో టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎందుకంటే రష్యాలో మార్షల
రెండు అగ్ర రాజ్యాల మధ్య యుద్ధం జరగబోతోందా..? తైవాన్ను అడ్డుపెట్టుకొని చైనాను అమెరికా రెచ్చగొడుతుందా..? తైవాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకొవడానికి మరోసారి అగ్రరాజ్యం కారణమయ్యింది. చైనా వద్దంటున్నా.. తైవాన్కు అమెరికా సాయం చేస్తుండడం�
బండిసంజయ్ పాదయాత్రలో పార్టీల యుద్ధం
ఉక్రెయిన్లోని విన్నిట్సియాలో తాజాగా రష్యా క్షిపణి దాడి చేసి 23 మంది పౌరుల ప్రాణాలు తీసింది. వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలను మాత్రమే గుర్తించారు.రష్యా దాడిలో 100 మందికి పైగా ఉక్రెయిన్ ప్రజలకు
అక్కడ వివిధ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న దాదాపు ఇరవై వేల మందికిపైగా విద్యార్థులు దేశం తిరిగొచ్చారు. అయితే, వీళ్లంతా తిరిగి ఉక్రెయిన్ వెళ్లి చదువుకునే పరిస్థితులు ప్రస్తుతం లేవు. అలాగే దేశంలోనూ వీళ్ల చదువు గురించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి న�
తైవాన్ ఎప్పటికీ చైనాలో అంతర్భాగమే. మా దేశాన్ని కాదని తైవాన్ తనకు తాను స్వతంత్రం ప్రకటించుకున్నా...ఎవరన్నా అందుకు సహకరించినా యుద్ధం తప్పదు. అంటూ చైనా అమెరికాను ఉద్దేశించి హెచ్చరించింది.