Home » Warangal District
20ఏళ్లుగా యువతి, ఆమె కుటుంబ సభ్యులు చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కింది. వైద్యుడి నిర్లక్ష్యంగా అరచేతిని కోల్పోయిన యువతి, ఆమె కుటుంబ సభ్యులు వైద్యుడు, బీమా సంస్థపై కొనసాగించిన పోరాటానికి ...
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) బుధవారం వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా హన్మకొండలో రూ. 232 కోట్ల వ్యయంతో...
పండింది మిర్చి కాదు బంగారమే అన్నట్లు మురిసిపోతున్నారు అన్నదాతలు ఈ ఏడాది మిర్చి ధరలు చూసి.
కాజీపేట మండలం తరాలపల్లి క్వారీలో ప్రమాదవశాత్తు టిప్పర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
thugs who set fire to the poor huts : పేదల గుడిసెలకు కొంతమంది దుండగులు నిప్పుపెట్టారు.దీంతో పేదల బతుకులు రోడ్డుపడిన విషాద ఘటన వరంగల్ రూరల్ జిల్లాలోని చోటుచేసుకుంది. నర్సంపేట కాకతీయ నగర్ వద్ద అసైన్డ్ భూముల్లో నిరుపేదలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు.
warangal jeep Rams Into Well 2 Missing : వరంగల్ జిల్లా గవిచర్ల బావిలో జీపు పడిన ఘటనలో…మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. ఘటన జరిగి గంటలు గడిచిపోతున్నాఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది. క్షేమంగా రావాలంటూ కన్నీరుమున్నీరవుతున్న�
దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర…తెలంగాణ కుంభమేళా సమ్మక్క సారక్క జాతర వైభవంగా ప్రారంభమయ్యింది. ప్రతీ రెండేళ్లకోసారి మాఘమాసం వచ్చిందంటే చాలు…. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం యావత్తూ జనసంద్రగా మారిపోతుంది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట�
మహబూబాబాద్ : పాము.. పగ పట్టి కాటేసింది అంటుంటారు..కొన్ని సందర్భాల్లో.. మరి ఈ పాము పగ పట్టిందో లేదో తెలియదు కానీ ఒకే కుటుంబంలోని ముగ్గురిని కాటేసి వారు కుటుంబాల్లో విషాదాన్నినింపి తాను మరణించింది. వివరాల్లోకి వెళితే ….మహబూబా బాద్ జిల్లా నర్సి�
అడవిలో చెట్లు ఎవరు నరికినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఫారెస్టు ఆఫీసర్స్ కూడా అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఓ ఆఫీసర్ చేసిన పనిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చితి పేర్చడానికి కట్టెలు తీసుకె�