Home » Warangal District
హన్మకొండ జిల్లా ఖాజీపేట రైల్వే స్టేషన్ యార్డులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రిపేర్ లకోసం నిలిపిన రైలు నుంచి మంటలు, పొగ వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు, అధికారులు భయాందోళనకు గురయ్యారు. సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలను అదుపులోకి
Warangal Electric Shock : వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం మోత్య తండాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు.
ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో నలుగురు ఘటన స్థలంలోనే మరణించగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
YS Sharmila: వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత.. వైఎస్ఆర్టీపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
హఫీజ్ తొలుత ఆటోనగర్లో ఎలక్ట్రిషీయన్గా పనిచేశాడు. 2003లో రోడ్డు ప్రమాదంలో ఎడమ కన్ను కోల్పోయాడు. అయినా, దురదృష్టం హఫీజ్ను వదిలిపెట్టలేదు. 2005లో దీపావళికి ఇంటిముందు పేల్చిన టపాసుల కారణంగా కుడి కన్నును పోగొట్టుకున్నాడు. జీవితం అంధకారంగా మారిం�
బర్త్ డే పార్టీ విషయంలో పదో తరగతి విద్యార్థినుల మధ్య గొడవ తలెత్తింది. దీంతో మనస్తాపానికి గురైన బాలికలు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లా, ఆరెపల్లిలో జరిగింది.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వార్డుల్లో ఎలుకల బెడద లేదని, ముందు జాగ్రత్తతోనే బోన్లు పెట్టామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఎంజీఎం ఆస్పత్రిపై కొందరు అసత్య ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.
వరంగల్ జిల్లాలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పులు మోస్తున్నట్లుగా ఫొటోలు మార్ఫింగ్ చేసి గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఆర్మీ జవాన్ కావాలని కలలుకన్న వరంగల్ జిల్లాకు చెందిన యువకుడు రాకేశ్ ‘అగ్నిపథ్’ ఆందోళనల్లో మృతి చెందాడు. ఆర్మీ జవాన్ కావాలన్న అతని కల నెరవేరకుండాను ఆందోళనలో అశువులుబాసాడు.