Home » Warning
ప్రకాశం : ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీకి పోయే రోజులు వచ్చాయని, అందుకే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు అని చంద్రబాబు విమర్శించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు సుర్రుమంటున్నాయి. సూర్యుడు మార్చి మాసంలోనే భగభగలాడిస్తున్నాడు. ఎండల తీవ్రత అధికంగా ఉంటోంది. పలు జిల్లాల్లో సాధారణం కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. మార్చి 29వ తేదీ కూడా కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 2
బీహార్ : సార్వత్రిక ఎన్నికల వేళ గయా జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజేపీ నేత ఇంటిని డైనమేట్ తో పేల్చేశారు. ఎమ్మెల్సీ అనూజ్ కుమార్ సింగ్ ఇంటిని మావోయిస్టులు
తిరుపతి: తన పేరును పోలిన పేరుతో నామినేషన్ వేసిన అభ్యర్ధిపై బెదిరింపులకు పాల్పడ్డారు వైసీపీ నాయకులు. చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ సీటుకు కె.భాస్కర్రెడ్డి అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. చంద్రగిరి నియోజక వర్గంలో�
నీటితో జీవం అంకురించింది. ప్రకృతి మనుగడ నీటితోనే కొనసాగుతోంది. జీవవైవిధ్య పరిరక్షణ..జీవం జలంతోనే సాధ్యమవుతుంది.
భారత సరిహద్దు దేశమైన చైనాకు బౌద్ధమత గురువు దలైలామా వార్నింగ్ ఇచ్చారు. ధర్మశాలలో మీడియాతో మాట్లాడిన ఆయన..తాను మరణించిన తరువాత..తన వారసుడిగా ఎవరినో చైనా తెరపైకి తేవాలని చూస్తుందని..అతన్ని టిబెట్ బౌద్ధులు గౌరవించే పరిస్థితి ఉండదని..ఇండియా నుంచ
ఎవరైనా అభిమానులు తనకు సోషల్ మీడియా ద్వారా ప్రపోజ్ చేయాలని చూస్తే చంపేస్తానని బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా హెచ్చరించారు.
పాకిస్తాన్ ఆర్మీని తాము తీవ్రంగా హెచ్చరించినట్లు భారత ఆర్మీ బుధవారం(మార్చి-6,2019) మీడియాకు తెలిపింది. జమ్మూకాశ్మీర్ సరిహద్దు గ్రామాల్లో పాక్ ఆర్మీ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో అనేకమంది సామాన్య �
పుల్వామా తరహాలో మరిన్ని దాడులు చేయడానికి జైషే, హిజ్బుల్ ఉగ్రవాదుల సంస్థలు ప్లాన్ చేస్తున్నాయని ఐబీ హెచ్చరికలతో కేంద్రం రెస్పాండ్ అయ్యింది. ఈ మేరకు సైన్యానికి పలు ఆదేశాలు జారీ చేసింది. సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా దాడులకు పాల్పడే అవకాశం ఉంద
ఆన్లైన్ బ్యాంకింగ్ని వాడుతున్నారా.. అయితే జాగ్రత్త.. హ్యాకర్లు మీ ఎలక్ట్రానిక్ వాలెట్లు, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్, యుపిఐ ద్వారా ఖాతాని కొల్లగొట్టేస్తారు అని స్వయంగా రిజర్వ్