Home » Warning
హికా తుపాను.. దక్షిణ భారతదేశంలో బీభత్సం సృష్టించేందుకు సిద్ధమైంది. రాగల 24 గంటల్లో.. ఏపీ, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD హెచ్చరించింది. వీటితో పాటు దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్�
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీపై ఓ రేంజ్ లో
డెంగీ లక్షణాలతో బాధపడేవారికి హెచ్చరిక. ఆస్పిరిన్ టాబ్లెట్ జోలికి వెళ్లొద్దు. ఆస్పిరిన్ టాబ్లెట్ వేసుకుంటే ప్రాణానికి ప్రమాదం అంటున్నారు. అపోలో హాస్పిటల్స్ ప్రెసిడెంట్ డాక్టర్
గణేష్ మండపాలు దగ్గర లడ్డూలు తినే పోటీలు ప్రాణాల మీదికి తెస్తున్నాయి. లడ్డూలు గొంతులో ఇరుక్కుని శ్వాస ఆడక చనిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
భారత్పై పాక్ అక్కసు వెళ్లగక్కడం పరిపాటై పోయింది. నేతల నుంచి మొదలుకొని సెలబ్రెటీలు కూడా విమర్శలు చేస్తుంటారు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుపై పాక్ మండిపడుతోంది. పలు ఆంక్షలు విధించింది. ఈ పరిణామాలపై తాజాగా పాకిస్థాన్కు చెందిన సింగర్
ఏపీలో రాజధాని రగడ తార స్థాయికి చేరింది. జగన్ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి తరలిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దొనకొండను కేపిటల్ గా చేస్తారనే ప్రచారం
ఏపీ రాజధాని వ్యవహారం దుమారం రేపుతోంది. రాజధానిని అమరావతి నుంచి షిఫ్ట్ చేస్తారనే వార్తలు రాజకీయాలను వేడెక్కించాయి. ప్రకాశం జిల్లా దొనకొండని రాష్ట్ర రాజధానిగా
తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భగభగలాడుతున్న ఎండలతో నగర ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అత్యాధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. దీనితో పాటు వడగాలులు వీస్తుండడంతో �
అమరావతి : తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారి బండారం త్వరలోనే బయటపడుతుందని ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని వదిలిపెట్టనని ఆయన వార్నింగ్ ఇచ్చారు. కొందరు సీనియర్లు పార్టీకి వెన్ను�
ఫోని తుఫాన్ ఎఫెక్ట్ ఎవరెస్ట్ శిఖరాలను తాకింది. ఒడిశా రాష్ట్రం పూరీ దగ్గర 200 కిలోమీటర్ల వేగంతో తీరం దాటిన తర్వాత.. ఈ గాలులు ఉత్తరభారతం వైపు వెళ్లాయి. ఎవరెస్ట్ ను గాలులు తాకిన సమయంలోనూ తీవ్రత 100 కిలోమీటర్ల వేగంతో ఉన్నాయి. దీంతో ఎవరెస్ట్ బేస్ క్యా�