Home » Weather
తెలంగాణలో నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారిణి శ్రావణి తెలిపారు.
రాగల 24 గంటల్లో జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. పశ్చిమ, నైరుతి దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని వారు పేర్కోన్నారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన నైరుతి రుతుపవనాలు నిన్న ఉభయ తెలుగు రాష్ట్రాలలోకి ప్రవేశించాయు.
నైరుతి రుతుపవనాలు ఈరోజు మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, ముంబైతో సహా, కొంకణ్ లోని చాలా ప్రాంతాలలో.. మధ్య మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కర్నాటకలోని మరికొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణలో ఈరోజు రేపు కొన్ని జిల్లాలలో వడగాలులు వీస్తుండగా, మరికొన్ని జిల్లాలలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
తెలంగాణాలో రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాలలో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాయలసీమ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1-5.8 కి.మీ ఎత్తు మధ్యలో కేంద్రీకృతమైన ఉపరిత�
రుతి రుతుపవనాలు దక్షిణ ఆరేబియా సముద్రం, మాల్దీవుల దక్షిణ భాగాలు, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లో ముందుకు సాగుతున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం తెలిపింది.
నైరుతి రుతుపవనాలు ఈరోజు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులలో చాలా భాగం మరియు అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నైరుతి బంగాళాఖాతం లోని తీవ్ర తుఫాను "అసని" పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కాకినాడకు ఆగ్నేయ దిశగా 260కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.