Home » Whatsapp message
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. గురువారం రాత్రి ముంబయి ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ నెంబర్ కు బెదిరింపు మెసేజ్ వచ్చింది.
వారానికి ఐదు రోజుల బ్యాంకు పనిదినాలపై ఒకట్రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశముందని వాట్సాప్ మెసేజ్ ఒకటి తిరుగుతోంది. ఇది నిజమా, కాదా అని బ్యాంకు ఉద్యోగులు ఆరా తీయడం మొదలుపెట్టారు.
విడిపోయిన కొన్ని బంధాలు విచిత్రంగా కలుస్తుంటాయి. నైజీరియాలో ఉన్న తండ్రికి రెండేళ్లుగా ఆచూకీ తెలియకుండా పోయిన కూతురి అడ్రస్ తెలిసింది. తెలంగాణ నుంచి ఆఫ్రికా వరకు వెళ్లిన వాట్సాప్ మెసేజ్ వారిద్దరిని మళ్లీ ఒక్కటి చేసింది.
Online Loan Debt : డబ్బు అవసరం మనిషితో ఎంతపనైనా చేయిస్తుంది. అవసరానికి డబ్బు దొరకలేదని చాలామంది అధిక వడ్డీ అయినా తప్పక అప్పులు చేస్తుంటారు. అప్పు తీసుకుంటారు కానీ, అధిక వడ్డీ చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. అప్పు తీర్చలేక పరువు పోతుందని భయపడిపోతున
సూసైడ్ మెసేజ్ పెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయిన కర్నూలు జిల్లా రుద్రవరం ఎస్ ఐ విష్ణు నారాయణ కధ సుఖాంతమైంది. ఆయన బనగాన పల్లి లోని బ్రహ్మంగారి మఠంలో ఉన్నట్లు గుర్తించి ఆయన్ను అక్కడినుంచి ఆళ్ళగడ్డకు తరలించారు. కాగా, విధుల్లో నిర్లక్ష్యం వహ�
గూగుల్ పే వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త. మీకు Good News అంటూ ఏదైనా మెసేజ్ వచ్చిందా? అయితే మీ అకౌంట్లో డబ్బులు పోయినట్టే. ఓసారి మీ బ్యాంకు అకౌంట్ చెక్ చేసుకోండి. నగదు ఉందో మాయమైందో.. ఇదంతా సైబర్ మోసగాళ్ల ఎర వేస్తున్నారని గుర్తించుకోండి. కొన్నిరోజుల �
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఈ సమయంలో న్యూ ఇయర్ వార్నింగ్ అంటూ సోషల్ మీడియాలో ఓ మెసేజ్ వైరల్ అయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెయ్యి రూపాయల నోట్లను అందుబాటులోకి తీసుకురానుంది. జనవరి 2020నుంచి ఏటీఎంలలో దొరక
‘గూగుల్ పే వినియోగదారులకు శుభవార్త’ అంటూ వస్తోన్న వార్త ఫేక్. ఆ మెసేజ్ కు మోసపోయి లింక్ క్లిక్ చేసి లక్షల్లో పోగొట్టుకున్నారు. కొద్ది రోజులగా సోషల్ మీడియాలో ‘గూగుల్ పే వినియోగదారులకు ఇది శుభవార్త. స్క్రాచ్ కార్డును రూ.500 నుంచి రూ.5000 వరకూ గ
నిజామాబాద్ జిల్లాలో కలకలం చెలరేగింది. రుద్రూరు సీఐ వాట్సాప్ మేసేజ్ పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నా చావు కొందరి అధికారుల కళ్లు తెరిపిస్తుంది అంటూ పోలీస్ శాఖ వాట్పాప్ గ్రూప్ లో సీఐ దామోదర్ రెడ్డి మేసేజ్ పెట్టారు. ఒత్తిళ్లు భరించ
ట్రెండ్ మారిపోయింది. సోషల్ మీడియాపై ఆధారపడి రాజకీయాలు నడుస్తున్నాయి. పార్టీలు కూడా అనుకూల వ్యక్తులను ప్రోత్సహిస్తూ ప్రచారాలను పెంచుకుంటున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలవేళ ఫేక్ న్యూస్ల హడావిడి కూడా పెరిగిపోయింది. మంచి సమాచారాన్ని ఇచ్చిపుచ్చు�