Home » White paper
పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. పోలవరానికి శాపం జగన్ అంటూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
వృధాగా సముద్రంలో కలిసే 3వేల టీఎంసీల నీటిని ఒడిసి పట్టుకుని కరవురహిత రాష్ట్రంగా మార్చే ప్రాజెక్టు ఇది. అలాంటి ప్రాజెక్ట్ జగన్ చేసిన విధ్వంసానికి గురైంది.
కొండ మీద జరుగుతున్న దుర్మార్గాలు ఆ భగవంతుడికే తెలియాలన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక.. శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ ట్రస్ట్ ద్వారా రోజుకు వేయి టిక్కెట్లకు పైగా అమ్ముతున్నారని పేర్కొన్నారు.
వివిధ బ్యాంకుల్లో రూ. 139 కోట్లు ఉన్నాయని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శ్రీవాణి ట్రస్ట్ డిపాజిట్లపై రూ. 36 కోట్ల వడ్డీ వచ్చిందని తెలిపారు.
చిన్న పాటి వర్షానికి హైదరాబాద్ లో కాలనీలు మునిగిపోతున్నాయి.. ఇది విశ్వనగరమా.. విషాద నగరమా అని బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి ప్రశ్నించారు.
కలియుగ దైవం. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు.తిరుమలలో ఏడు కొండలపై వెలిసిన శ్రీవారి ఆస్తులకు సంబంధించి టీటీడీ శ్వేతపత్రాన్ని విడుదల చేసింది.
పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా కొత్త హీరోయిన్ కేతిక శర్మ హీరోయిన్గా లేటెస్ట్ థియేటర్లలోకి వచ్చిన లవ్ డ్రామా ‘రొమాంటిక్’.
జీఎస్కే ప్రొడక్షన్స్ పతాకంపై శివ దర్శకత్వంలో గ్రంధి శివ ప్రసాద్ నిర్మిస్తున్నసినిమా "వైట్ పేపర్"
White Paper release TTD Assets : తిరుమల శ్రీవారి స్థిరాస్తుల ముసాయిదాపై టీటీడీ శ్వేతపత్రం విడుదల చేసింది. శ్రీవారి 1,128 ఆస్తుల జాబితాను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శనివారం (నవంబర్ 28, 2020) విడుదల చేశారు. 2014 వరకు వేంకటేశ్వరుని పేరిట 8,088 ఎకరాల వ్యవసాయ, వ్యవసాయేతర భూమ
పౌరసత్వ చట్టం ఎట్టిపరిస్థితుల్లోనూ అమలుచేసి తీరాలన్న పట్టుదలతో ఉన్న మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ పార్టీకి చెందిన 303మంది ఎంపీలకు బీజేపీ కీలక ఆదేశాలను జారీ చేసింది. బీజేపీ ఎంపీలందరూ తమ నియోజకవర్గాల్లో పొరుగుదేశాల నుంచి వచ్చి శర�