-
Home » Woman died
Woman died
తమ్ముడి భార్యపై ఘాతుకం.. పెట్రోలు పోసి నిప్పంటించిన బావ
తన తమ్ముడి చావుకి మరదలే కారణమని అనుమానించిన ఓ వ్యక్తి ఘాతుకానికి తెగబడ్డాడు. మరదలిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఆమె పుట్టింటికి ఫోన్ చేసి తన నిర్వాకం చెప్పాడు.
కేపీహెచ్ బీ లేడీస్ హాస్టల్ లో మహిళ మృతి
కేపీహెచ్ బీ 5వ రోడ్డులోని ప్రైవేట్ సాయి అమృత హాస్టల్ లో రెండు రోజుల క్రితం హాసిని ప్రియ(33) అనే మహిళ చేరారు.
మోటార్ సైకిల్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. భర్త ఎదుటే భార్య మృతి
మోటార్ సైకిల్ పై భార్యాభర్తలు వెళ్తున్నారు. మోటార్ సైకిల్ ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. వాహనాల తనిఖీల పేరుతో ట్రాఫిక్ పోలీసులు నడి రోడ్డుపై వాహనాలు నిలిపి వేశారు.
Woman Died : అన్న మరణ వార్త విని గుండెపోటుతో చెల్లెలు మృతి
నిజామాబాద్ జిల్లా మోస్రా గ్రామంలో ఉన్న చెల్లెలు రంగుల పోచవ్వ(52)కు అన్న మరణ వార్త తెలియడంతో కన్నీటిపర్యంతమయ్యారు. ఏడూస్తూనే గుండెపోటుతో కుప్పకూలి చనిపోయారు.
Elephant Attack : చిత్తూరు జిల్లాలో మరొకరి ప్రాణం తీసిన ఒంటరి ఏనుగు
జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సం కొనసాగుతోంది. అటవీ అధికారులు ఒంటరి ఏనుగును పట్టుకునేందుకు ఆపరేషన్ గజ కొనసాగిస్తున్నారు.
Anantapur Road Accident : ఉద్యోగం కోసం వెళ్తుండగా.. లారీ కింద పడి మహిళ దుర్మరణం
కాగా, వీరికి 7నెలల క్రితమే వివాహం అయింది. ఇంతలోనే రోడ్డు ప్రమాదం రూపంలో భార్య శిల్పను మృత్యువు కబలించింది.
Italy Woman Died : 1991లో రోడ్డు ప్రమాదంతో కోమాలోకి వెళ్లిన మహిళ.. 31 ఏళ్ల తర్వాత కన్నుమూత
1991 డిసెంబర్ లో క్రిస్మస్ సాయంత్రం వేళ ఆమె నడుపుతున్న కారు ఒక స్తంభాన్ని ఢీకొట్టింది. మెదడుకు తీవ్ర గాయం కావడంతో ఆమె కోమాలోకి వెళ్లారు.
Monkey Attack : కోతి దాడి నుంచి తప్పించుకోబోయి బిల్డింగ్ పైనుంచి పడి మహిళ మృతి
జగిత్యాల జిల్లాలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది. సంక్రాంతి పండగను కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు వచ్చిన మహిళ కోతి దాడి నుంచి తప్పించుకోబోయి డాబాపై నుంచి కింద పడి మరణించింది.
Karnataka : మహిళపై లైంగిక దాడి.. ప్రతిఘటించడంతో సజీవదహనం
కర్ణాటకలో దారుణం జరిగింది. లైంగిక దాడిని ప్రతిఘటించిన మహిళను సజీవదహనం చేసాడో వ్యక్తి. ఈ ఘటన రాష్ట్రంలోని యాద్గిర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
Covid Patient: కరోనా రోగిపై అత్యాచారం.. 24 గంటల్లో మహిళ మృతి
వైద్యం అందించాల్సిన వ్యక్తి కరోనా పేషెంట్ పై కన్నేశాడు. కరోనా రోగిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే 43 ఏళ్ల మహిళ కరోనాతో బాధపడుతూ ఏప్రిల్ 6 న భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ ర�