Home » work from home
‘సెజ్’ పరిధిలోని కంపెనీల్లో పని చేసే ఐటీ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. వర్క్ ఫ్రం హోం పద్ధతిని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
మహిళా ఉద్యోగులకు రాజస్థాన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. మహిళా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అకవాశాన్ని కల్పించింది. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్ధల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే వెసుల
Apple Employees : ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు (Covid-19) కేసులు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రస్తుత పరిస్థితులు సాధారణ పరిస్థితులకు నెమ్మదిగా వచ్చేస్తున్నాయి. ఎప్పటిలానే అందరూ తమ వృత్తుల్లో, ఉద్యోగాల్లో మునిగితేలుతున్నారు.
స్పెషల్ ఎకనామిక్ జోన్ యూనిట్లో భాగంగా వర్క్ ఫ్రమ్ హోంను ఏడాదికే పరిమితం చేసింది ప్రభుత్వం. పైగా దీనిని 50శాతం మంది ఉద్యోగుల వరకూ విస్తరించుకోవచ్చని తెలిపింది. కామర్స్ మినిష్ట్రీ విడుదల చేసిన స్టేట్మెంట్లో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ రూల్స్ (S
ఉద్యోగులు ఇంటి నుండి పని చేయడాన్ని చట్టబద్ధమైన హక్కుగా మార్చేందుకు నెదర్లాండ్స్ ప్రయత్నిస్తుంది. గత వారమే డచ్ పార్లమెంట్ దిగువ సభ.. దీనికి సంబంధించి చట్టాన్ని ఆమోదించింది.
నిరుద్యోగులు, గృహిణులే వారి టార్గెట్. ఇంట్లో ఉంటూనే నెలకు లక్షలు సంపాదించొచ్చని నమ్మించారు. ఉపాధి, ఆదాయం పేరుతో లక్షలు వసూలు చేశారు. కట్ చేస్తే.. కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించారు.
తమ కంపెనీలో చేరే వారి దగ్గర లక్ష రూపాయల నుంచి 5లక్షల వరకు డిజినల్ ఇండియా వసూలు చేసింది. అలా దాదాపు 700మంది బాధితుల నుంచి రూ.30కోట్లకు పైగా కలెక్ట్ చేసి జంప్ అయ్యారు.
ఇప్పటికే పలు టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అనుమతి ఇచ్చేశాయి. ఇదే సమయంలో తాము సైతం అంటూ ఇండియన్ కంపెనీ పేటీఎం కూడా ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసుకునేందుకు అప్రూవల్ ఇచ్చింది.
రోనా మహమ్మారి కారణంగా గడిచిన రెండేళ్లుగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఇంటి దగ్గర నుంచే పనిచేస్తున్నారు.
టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, హెచ్సీఎల్ టెక్ వంటి టెక్నాలజీ కంపెనీలు "ఇంటి నుండి పని" విధానానికి స్వస్తి చెప్పి ఉద్యోగులకు హైబ్రిడ్ విధానంలో కార్యాలయం నుంచే పనిచేసే వెసులుబాటు