Home » work from home
కరోనా వచ్చింది...లాక్ డౌన్ తెచ్చింది. ఐటీ ఉద్యోగులంతా క్యాంపస్ వదిలి పెట్టి ఇంటిదగ్గర నుంచే వర్క్ మొదలుపెట్టారు. మళ్ళీ పాత రోజులు రావాలంటే చాలా నెలలు పట్టేలా ఉంది. అందుకే ఐటీ కంపెనీలు ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నాయి.
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశాలన్ని లాక్ డౌన్ చేయబడ్డాయి. దాంతో ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో విధులను నిర్వహించటానికి వైఫై కనెక్షన్ తప్పనిసరి అవసరం. వైఫై కనెక్షన్ కోసం మీరు మంచి బ్రా�
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేసింది. వంతుల వారీగా పని విధానం అమలుకు నిర్ణయం
అండమాన్ మరియు నికోబార్ సర్కిల్తో సహా అన్ని సర్కిల్లలో బ్రాడ్బ్యాండ్ కస్టమర్లందరికీ బ్రాడ్బ్యాండ్ ప్లాన్ ‘వర్క్ @హోమ్’ ను ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది. కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ప్రజలు ఇంటి �
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలని విదేశీ, సాధారణ పర్యటనలు, ఒకే చోట వందల్లో గుమిగూడటాలు, ట్రైనింగ్ కోర్సులు, ఎక్సర్సైజులు లాంటి వాటిని నిషేదించిన ఆర్మీ బలగాలు.. మరో అడుగేశాయి. ఇందులో భాగంగా Work From Home చేయాలని ప్లాన్ చేసుకున్నాయి. శుక్రవారం తీసు
తుమ్మారా..లేక దగ్గారా..ఏం కంగారు పడకండి అయితే లీవ్ తీసేసుకొండి..ఎంచక్కా ఇంటి నుంచే పనిచేయండి..వెళ్లండి బాబు..అంటున్నాయి పలు సంస్థలు. కరోనా భయం అందరిలోనూ నెలకొంది. ఈ వైరస్ తుమ్మడం, దగ్గడం నుంచి సోకుతుందని వైద్యులు చెబుతుండడంతో సంస్థలు ఉద్యోగుల �
కరోనా వైరస్(COVID-19)వ్యాప్తిని నిరోధించేందుకు ప్రైవేట్ సెక్టార్ ఆర్గనైజేషన్లు అన్నీ వర్క్ ఫ్రం హోం(ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం)ను ప్రోత్సహించాలని ఇవాళ(మార్చి-16,2020) కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ సూచించింది. సాధ్యమైన అన్ని చోట్లా ఉద్యోగులను ఇం�
ప్రముఖ ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ తన లాస్ ఏంజెల్స్ కార్యాలయాలలో ఒకదానిని మూసివేసింది. లాస్ ఏంజిల్స్ ఉద్యోగులందరూ ఇంటి దగ్గర నుంచి పని(వర్క్ ఫ్రమ్ హోమ్) చెయ్యాలని కంపెనీ సూచనలు చేసింది. కరోనావైరస్ రోగి ఒకరు ఆ కంపెనీలో ఆ కార్యాలయంలో ప�
WHO కరోనాను మహమ్మారి అని ప్రకటించిన కొద్ది గంటల్లోనే భారత రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ మేరకు కొన్ని రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలతో రాకపోకలు నిలిపేస్తుంటే కేరళ హోం డెలీవరీ చేసేందుకే సిద్ధమవుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిన�
నగరాల్లో పొద్దున్నలేచింది మొదలు ఉరుకులు పరుగులు జీవితంతో ట్రాఫిక్ పద్మ వ్యూహాన్ని చేధించుకుని ఆఫీసుకెళ్లి పనిచేయటం సిటిజన్లకు కత్తిమీదసాము లా తయారయ్యింది. తీరా ఇంత శ్రమ పడి వెళ్లాక బాస్ తిడితే పడటం ..పక్కనోడి ఈర్ష్యను భరించటం …ప్రొఫె�