Home » work from home
భారతదేశంలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. కరోనా కట్టడి కోసం ఢిల్లీ ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాలు తాత్కాలిక లాక్డౌన్ అమలు చేస్తున్నాయి.
work from home creating health problems: కరోనా లాక్డౌన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసుకునే(వర్క్ ఫ్రమ్ హోమ్) సౌలభ్యాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా ఈ వ్యవహారం సాగుతోంది. ఈ వెసులుబాటు బాగుందని తొలుత ఉద్యోగులు ఆనంద�
Himachal Pradesh gov employee weekly one day work from home : కరోనా వల్ల ఇప్పటి వరకూ ప్రైవేటు ఉద్యోగులకు మాత్రమే వర్క్ ఫ్రం హోమ్ అవకాశం లభించింది. కానీ గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రం హోమ్ అవకాశాన్ని కల్పించింది హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం. దీనికి సంబంధించిన ప్రభుత్వం కీలక
ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..కరోనా ఇంకా ఖతం కావడం లేదు. దీంతో కఠిన చర్యలు తీసుకొనేందుకు ఆయా దేశ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా, బ్రిటన్ లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోండటంతో మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా పలు నూత�
కరోనా వైరస్ మహమ్మారి తీవ్రతరం అయ్యింది. ఈ క్రమంలోనే ఇప్పటికే అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అనుమతులు ఇచ్చేశాయి. లేటెస్ట్గా గూగుల్ కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2021 జూన్ వరకు వర�
కరోనా మహమ్మారి సమయంలో నెలల తరబడి ఇంట్లోనే ఉండి పనిచేసి ఉంటారు. ఇంట్లో నుంచి పనిచేసే సమయంలో మీ నిద్రపోయే అలవాట్లు, దినచర్యల్లో మార్పు వచ్చి ఉంటాయి.. మునపటిలా ఆఫీసులకు వెళ్లాలంటే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకునేవారు.. ఎప్పుడు లేవాలి? ఆఫీసులకు వెళ్ల�
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా వైరస్ వల్ల పలు కంపెనీలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. చాలా వరకు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేయడ�
దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్ననేపధ్యంలో కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తున్నాయి. ఐటీ, బీపీవోలతో సహా అవకాశం ఉన్న పలు వాణిజ్య సంస్దలు ఇదే పద్దతిని ఫాలో అవుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరోసారి ఐటీ ఉద్యోగులకు శు�
కరోనా కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉంది. ప్రతిఒక్కరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఉద్యోగుల్లో చాలామంది ఇంటినుంచే పనిచేస్తున్న పరిస్థితి ఉంది. వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ కరోనాతోనే మొదలైనట్టు కనిపిస్తోంది. ఆఫీసులకు వెళ్లలేని వారంత�
టాప్ సోషల్ మీడియాలో కంపెనీల్లో ఒకటైన ట్విట్టర్.. ఉద్యోగులకు పర్మినెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ కేటాయించనుంది. కరోనావైరస్ వ్యాప్తి అడ్డుకోవడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన ట్విట్టర్ వర్క్ కల్చర్ నచ్చడంతో ప్రపంచ వ్యాప్తంగా కొందరు ఉద్యోగులకు పర్�