Home » work from home
ఫేక్ ప్రకటనలతో ఊరించి చీట్ చేస్తున్నారు.
ఏపీలో అర్థవంతమైన మార్పుల దిశగా వీటిని వాడుకునేందుకు యోచన చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
ఈ నెల 15 వరకు ఇంటి నుంచే పనిచేయాలని చెప్పాయి. వివాహ వేదిక సమీపంలోని..
Infosys Employees : వర్క్ ఫ్రమ్ ట్రెండ్ ముగిసింది.. టెక్ కంపెనీలన్నీ ఆఫీసు మంత్రం జపిస్తున్నాయి. ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఆఫీసుకు రావడాన్ని తప్పనిసరి చేస్తున్నాయి. ఇన్ఫోసిస్ కూడా తమ ఉద్యోగులను వారంలో 3 రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని తెగేసి చెప్పేసింది
Hybrid Work Policy : ఐటీ కంపెనీలు రిమోట్ వర్క్ ట్రెండ్కు గుడ్బై చెప్పేస్తున్నాయి. ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోం వదిలేసి ఆఫీసులకు రావాల్సిందేనని తెగేసి చెబుతున్నాయి. వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసులకు రావాలని హెచ్చరిస్తున్నాయి.
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరం కావడంతో 50 శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంను తక్షణమే అమలు చేయాలని నిర్ణయించారు. ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతంలో గాలి నాణ్యత కొరవడటంతో వాయు కాలుష్యం నిరోధానికి సర్కారు చర్యలు చేపట్
పని చేస్తున్నప్పుడు నిరంతరాయంగా వంగడం , మంచం మీద వంకరగా ఉండడం వల్ల వెన్నునొప్పి, మెడ స్ట్రెయిన్ , కార్పల్ టన్నెల్ సిండ్రోమ్తో సహా శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
హైదరాబాద్ లో ప్రధాన ప్రాంతాల్లో ఇంటి అద్దెలను గమనిస్తే గచ్చిబౌలిలో డబుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె రూ.28 వేలు ఉండగా, ట్రిపుల్ బెడ్రూమ్ అద్దె 35 వేల రూపాయలుగా ఉంది.
Open AI CEO : ప్రపంచవ్యాప్తంగా చాలావరకూ టెక్ కంపెనీలు రిమోట్ వర్క్, హైబ్రిడ్ వర్క్ కల్చర్కు గుడ్బై చెప్పేస్తున్నాయి. ఆఫీసులకు ఉద్యోగులను రప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. లేదంటే కఠిన విధానాలను అమలు చేస్తున్నాయి.
ఇండియా ఇంటర్నెట్ రంగంలో ఇప్పటికీ మెటా, గూగుల్ వంటి సంస్థలే ముందంజలో ఉన్నాయి. కొద్ది కాలం క్రితం నుంచే భారత జనస్వామ్యంలో ప్రభావవంతమైన పబ్లిక్ ఫ్లాట్ ఫాంలలో ఒకటిగా ట్విట్టర్ ఆదరణ పొందింది. పైగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ ఖాతాకు 86.5 మి�