Home » work from home
కరోనా మహమ్మారి సమయంలో ఐటీ ఉద్యోగులంతా ఇంట్లో నుంచే పనిచేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ ఆఫీసులకు వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
నేటి నుంచి ఆఫీసులకు విప్రో ఉద్యోగులు
వర్క్ ఫ్రమ్ హోమ్ చాలు.. ఆఫీసులకు రావాల్సిందే
కరోనా కారణంగా సాఫ్ట్వేర్ సహా చాలా రంగాల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. దీంతో ఉద్యోగులు అంతా ఇళ్ల నుంచే పని చేస్తున్నారు. కాగా, సాఫ్ట్వేర్ కంపెనీల్
వర్క్ ఫ్రమ్ హోం చేసింది చాలు.. ఆఫీసులకు ఇక రెడీ అవ్వండంటున్నాయి ఐటీ కంపెనీలు. కరోనా మహమ్మారి కారణంగా చాలా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి వర్క్ చేసేందుకు అనుమతినిచ్చాయి. అప్పటినుంచి దాదాపు ఏడాదన్నర వరకు ఐటీ కారిడార్ ఉద్యోగులు లేక బోస�
వరుడు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో అతను మండపంలో కూర్చొని ల్యాప్ టాప్ లో ఏదో వర్క్ చేస్తున్నాడు. కొద్ది సమయం అయిపోయిన తర్వాత..ల్యాప్ టాప్ ఎవరికో ఇచ్చేశాడు.
కరోనా మహమ్మారి దెబ్బకు అన్ని రంగాల్లో సమూల మార్పులు వస్తున్నాయి. రోజువారీ జీవన విధానంతో పాటు పని చేసే పద్ధతుల్లో మార్పు రాగా కొన్ని కంపెనీలు ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం కల్పించడానికి కూడా సిద్ధమయ్యాయి.
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. కావాలంటే తన ఉద్యోగులు పర్మినెంట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఎంచుకోవచ్చని ప్రకటించింది.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. కొన్ని వర్గాలకు పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని కల్పించింది.
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత తిరిగి ఆఫీసులను నెమ్మదిగా తెరవనుంది. అప్పటినుంచి తమ ఉద్యోగుల్లో రెండు రకాల పనివిధానాలు అమలు చేయాలని భావిస్తోంది.