Home » WORKERS
యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
కార్మిక చట్టాల్లో మార్పులు చేసేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధం అవుతోంది. కొత్త చట్టాలతో ఉద్యోగుల చేతికి వచ్చే జీతం తగ్గి.. పీఎఫ్ పెరుగుతుంది. నాలుగు లేబర్ కోడ్లు రాబోయే కొద్ది నెలల్లో అమలు అయ్యే అవకాశం ఉంది. ఈ కార్మిక చట్టాలను అమలు చేయడానికి �
ఎక్కువ పని గంటలతో ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందా? గుండె జబ్బులు వస్తాయా? మరణం తప్పదా? అంటే అవుననే అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. డబ్ల్యూహెచ్ వో అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. సాధారణ పని గంటల కంటే అధికంగా పని చేసే ఉద్యోగుల్లో గుండె జబ్బు
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసులు,మరణాల సంఖ్య భారీగా నమోదవుతుంది.
అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ జనరల్ మోటర్స్ భారత్ లో 1,419 మంది ఉద్యోగం నుంచి తొలగించింది.
విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరిస్తామన్న నిర్మలా సీతారామన్ ప్రకటనతో ఉక్కు ఉద్యమం మరింత ఉధృతమైంది. కేంద్ర సర్కార్ తీరుపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రాణాలు అర్పించైనా స్టీల్ప్లాంట్ను ప్రైవేట్పరం కానివ్వబోమని చెబుతున్నార
Fireworks explosions in Tamil Nadu : తమిళనాడులో వరుసగా జరుగుతున్న బాణసంచా పేలుళ్లు కార్మికుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. కార్మికుల కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. పొట్టకూటి కోసం పనికెళ్తే.. వారి ప్రాణాలమీదకు వస్తోంది. ఈనెలలో జరిగిన రెండు ఘటనల్లో 29మంది
Visakhapatnam steel plant privatization : విశాఖపట్నం.. ఈ పేరు వింటేనే గుర్తుకు వచ్చేది ఉక్కు ఫ్యాక్టరీ.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో సుదీర్ఘకాలం జరిగిన ఉద్యమాలు, 32మంది ప్రాణత్యాగం కళ్లముందు మెదులుతాయి. కానీ.. అవన్నీ జ్ఞపకాలుగానే మిగిలిపోతాయా… ! ప్రైవేటీకరణ దిశగ�
ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పని ఒత్తిడిని తగ్గించే ప్రయత్నాలను, పలు మార్గాలను ప్రభుత్వంలోని నాయకులు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే దీర్ఘకాలిక నిర్ణయాలతో ప్రభుత్వాలు చట్టాలు చెయ్యాలనే డిమాండ్ వస్తోంది. లేటెస్ట్గా జపాన్లో ఉద్యోగులకు వారం�
China gold mine: చైనాలో కూలిన బంగారు గని శిథిలాల కింద 12 మంది కార్మికులు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం ఈ గని కూలిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వారంతా..చిక్కుకపోయారు. అనేక మంది కార్మికులు చిక్కుకున్నారు. పది మంది జాడ తెలియరాలేదు. అయిత�