Home » WORKERS
రామగుండంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొద్ది రోజులుగా మిస్సింగ్ అయిన సింగరేణి కార్మికుడు సంజీవ్ విగతజీవుడుగా కనిపించడంతో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. క్షేమ
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 40వ వ్యవస్థాపక దినోత్సవంని పురస్కరించుకుని సోమవారం(06 ఏప్రిల్ 2020) నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోడీ. పార్టీ నిర్మాణంలో, అభివృద్దిలో విశేష కృషి చేసినవారిని గుర్తు చేసుకున్న మోడీ.. బీ
కరోనా వైరస్(COVID-19)ప్రభావం ప్రపంచ ఆర్థికవ్యవస్థపై గట్టిగానే పుడుతుంది. దీనికి అమెరికా మినహాయింపు కాదు. అమెరికా వ్యాపారాలు కూడా కరోనా కారణంగా నష్టపోయాయి. అయితే కరోనా కారణంగా అమెరికాలోని వివిధ సెక్టార్ లలో భారీగా ఉద్యోగుల తొలగింపు(massive layoffs)ఉంటుంద�
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇప్పటివరకు దాదాపు 1200మందికి కరోనా సోకినట్లు తేలింది. దాదాపు 30మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్(COVID-19) వ్యాప్తిని నిరోధించేందుకు ఇప్పటికే 21రోజుల లాక్ డౌన్ ను భారత్ ప్రకటించిన విషయం తెలి
కరోనా ప్రభావాన్ని తగ్గించడానికి కేంద్రం ఒక్కొక్కటిగా అస్త్రాన్ని బైటకు తీస్తోంది. తాజాగా అద్దెకుంటున్నవారికి ఉపశమనం కోసం ఇంటి యజమానులు అద్దె కోసం ఒత్తిడి చేయకూడదని కోరింది. తాము చెప్పినా, అద్దె కట్టాల్సిందేనంటూ డిమాండ్ చేస్తే చర్యల�
కరోనా ప్రభావాన్ని తగ్గించడానికి కేంద్రం ఒక్కొక్కటిగా అస్త్రాన్ని బైటకు తీస్తోంది. తాజాగా అద్దెకుంటున్నవారికి ఉపశమనం కోసం ఇంటి యజమానులు అద్దె కోసం ఒత్తిడి చేయకూడదని కోరింది. తాము చెప్పినా, అద్దె కట్టాల్సిందేనంటూ డిమాండ్ చేస్తే చర్యల�
వలస కార్మికులు తమ రాష్ట్రాలకు తిరిగి వెళ్ళే బదులుగా,ఎక్కడున్న వారు అక్కడే ఉండిపోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఇప్పటి వరకు గ్రామాలకు చేరుకోని కరోనా వైరస్,గ్రామాలకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని కేజ్రీవాల్ త�
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దానిని నిరోధించేందుకు 21 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ ను పూర్తి స్థాయిలో స్ట్రిక్ట్ గా అమలుచేయాలని ఆదివారం(మార్చి-29,2020)అన్ని రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం మరోసారి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల ప్రధాన కార్యద�
కరోనా ఎఫెక్ట్ : సురేష్ ప్రొడక్షన్స్, మహేష్ బాబు సినీ కార్మికులు మరియు వైద్య సిబ్బంది కోసం ఆర్థిక సహాయం..
దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో హాస్టళ్లలో ఉండే విద్యార్థులను ఖాళీ చేయించొద్దని నిర్వాహకులకు తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు. హాస్టల్లో ఉండే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపొద్దని అధికారులను ఆయన ఆదేశించారు. ల�