Home » WORKERS
ఆర్టీసీలో సమ్మె విరమణ ప్రకటన చిచ్చుపెట్టింది. జేఏసీలో చీలిక తెచ్చింది. వరంగల్ రీజియన్ లో కార్మికులు రెండు వర్గాలుగా విడిపోయారు.
ఆర్టీసీ సమ్మె కార్మికుల జీవితాలను కకావికలం చేస్తోంది. బెట్టు వీడని సర్కార్.. దూకుడు మీదున్న ఆర్టీసీ జేఏసీ వెరసి కార్మికుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి.
హైదరాబాద్ లో ఆర్టీసీ కార్మిక సంఘాల అత్యవసర సమావేశం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల అభిప్రాయాలను జేఏసీ నేతలు తీసుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మరోసారి షాకిచ్చింది. విలీనం డిమాండ్ను పక్కనబెట్టినప్పటికీ... కార్మికుల్ని విధుల్లోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పింది.
ఆర్టీసీ కార్మికుల సమ్మె 43వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఆర్టీసీ విలీనం డిమాండ్ను తాత్కాలికంగా వాయిదా వేసుకుంది ఆర్టీసీ జేఏసీ.
హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) హర్యానా రాష్ట్రంలోని మానేసర్లోని తన ప్లాంట్లో కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేసింది. ఆందోళన చేస్తున్న కార్మికులతో చర్చలు విఫలం కావడంతో సోమవారం నుండి ప్లాంట్ సాధారణ కార్యకలాపాలను నిలిపివేస్
ఆర్టీసీ కార్మికుల సమ్మె 39వ రోజుకు చేరింది. అయినా.. ఇప్పటివరకు ప్రభుత్వం గానీ.. కార్మిక సంఘాలు గానీ వెనక్కి తగ్గడం లేదు. కార్మికుల సమ్మెపై హైకోర్టులో కొన్నాళ్లుగా వాదనలు జరుగుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 33వ రోజుకు చేరుకుంది. 2019, అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మె కొనసాగుతోంది. దశల వారీగా ఆందోళనలు చేపడుతున్న కార్మికులు నవంబర్ 06వ తేదీ బుధవారం ఆర్టీసీ డిపోల ఎదుట కుటుంబసభ్యులతో ఆందోళన నిర్వహించార�
తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోబోతుందా? బేషరతుగా విధుల్లో చేరాలంటూ.. అందుకు ఒక డెడ్లైన్ కూడా విధించిన ప్రభుత్వం నవంబర్ 5వ తేదీ లోపు అంటే ఇవాళ అర్ధరాత్రి 12గంటల లోపు కార్మికులు విధుల్లో చేరాలంటూ అల్టిమేటం జారీ చేసింది. సమస్యలేమైనా �
సీఎం కేసీఆర్ పిలుపుతో ఆర్టీసీ కార్మికులు కదిలివస్తున్నారు. విధుల్లో చేరేందుకు ఈనెల 5వ తేదీ వరకు ముఖ్యమంత్రి గడువు ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా డిపోలకు చేరుకుంటున్నారు.