Home » WORKERS
ఇంకా ఏపీ ఆర్టీసీలోనే ఉన్నాం..ఆర్టీసీ విభజన జరగలేదు..ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కార్మికులు భయపడవద్దు..అంటూ టీజేఏసీ నేత కోదండరాం స్పష్టం చేశారు. నవంబర్ 02వ తేదీ శనివారం ఆర్టీసీ జేఏసీ నేతలు, విపక్ష నేతల సమావేశం జరిగింది. ఈ సందర్
కార్మికుల ఆక్రోశం..ఆవేదన ప్రభుత్వానికి అర్థమయ్యేలా చేయాలని, భవన నిర్మాణ కార్మికుల కోసం అన్ని పార్టీలు సంఘటితం కావాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కార్మికుల ఆత్మహత్యలు తన మనస్సును కుదిపేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు 2019, అక్టోబర్ 28వ త�
గుంటూరులో మంత్రులు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణకి చేదు అనుభవం ఎదురైంది. మంత్రుల పర్యటనను భవన నిర్మాణ కార్మికులు అడ్డుకున్నారు. ఇసుక దొరకక పోవడంతో పనులు లేక పస్తులు ఉంటున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను తీర్చాలని నిలదీశారు. 2019
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం..కార్మికుల మధ్య చర్చల ప్రక్రియ ఓ కొలిక్కి రాకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ క
ప్రగతిభవన్లో ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష ముగిసింది. నాలుగు గంటలుగా సాగిన ఈ భేటీలో ఈడీ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించారు.
టీఎస్ఆర్టీసీ సమ్మెపై ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. డిపోల పరిధిలోని కార్మికులతో మంతనాలు చేసే యోచనలో ఉన్నారు. బస్ డిపోలు ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే, జిల్లా మంత్రులు మధ్యవర్తిత్వం వహించే ఛాన్స్ కనిపిస్తోంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్పై అధ�
హైదరాబాద్ బస్ భవన్లో ఆర్టీసీ ఈడీల సమావేశం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంఛార్జి ఎండీ సునీల్ శర్మ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు.
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉధృతమౌతోంది. కార్మికులు కదం తొక్కుతున్నారు. సమ్మె 10వ రోజుకు చేరుకుంది. డిపోల ఎదుట ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లిన కార్మికులపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉంది. అటు ప్రభుత్వం..ఇటు కార�
ఖమ్మంలో ఆర్టీసీ కార్మికులు కదం తొక్కారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ వారు ఆందోళన చేపట్టారు. ఖమ్మం బస్ డిపో వద్ద రోడ్డుపై బైఠాయించారు. కార్మికులకు మద్దతుగా పలు పార్టీలు మద్దతు పలికి నిరసనలో పాల్గొన్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చె�
పిల్లలకు మధ్యాహ్న భోజనమైనా దొరుకుతుందనే ఆశతో స్కూల్కు పంపే పేరెంట్స్ ఉన్నప్పటికీ.. అది కూడా దక్కకుండా వర్కర్లంతా కలిసి భోజనాన్ని అమ్మేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలి, కన్నవు ప్రాంతాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దొంగిలించిన ఆహార�