Home » WORKERS
Corona vaccination arrangements: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్కు ఏర్పాట్లు చకాచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే నిర్దేశించిన ప్రాంతాలకు చేరింది వ్యాక్సిన్. మిగతా ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు ఆయా రాష్ట్రాల అధికారులు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి అన�
Coronavirus Vaccination Drive : సంక్రాంతి పండగ సంబరాలు ముగియగానే కరోనా వ్యాక్సిన్ సంబరాలు మొదలు కానున్నాయి. భారత్లో కరోనా వ్యాక్సినేషన్ జనవరి 16 నుంచి ప్రారంభించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రాధాన్యత క్రమంలో హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్లకు టీకా ఇవ్�
Apple workers: విస్ట్రన్ కార్పొరేషన్ శనివారం డిసెంబర్ 12కు సంబంధించి ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. కర్ణాటకలోని కొలార్ జిల్లాలో జరిగిన ఘటనపై స్పందించింది. తైవానీస్ కంపెనీకి చెందిన ఉద్యోగుల సంక్షేమం, సేఫ్టీ అనేవి అధిక ప్రాధాన్యతాంశాలు. నర్సాపురా ఫెస
Telangana : Four people clash for Chicken Leg Piece Issue..one killed : చికెన్ లెగ్ పీస్ కోసం గొడవ పడి, దాడి చేసుకోవడంతో ఓ నిండు ప్రాణం బలైపోయింది. చికెన్ లెగ్ పీస్ కోసం జరిగిన నలుగురు గొడవపడ్డారు. వారిలో ఒకరు ప్రాణం కోల్పోగా మిగిలిన ముగ్గురు జైలుపాలయ్యారు. కోడికాళ్ల కోసం నలుగురు కూలీల �
Diwali bonus : సింగరేణి గని కార్మికులకు యాజమాన్యం మరో తీపి కబురు అందించింది. దీంతో దీపావళికి వారం ముందే సింగరేణిలో వెలుగులు విరజిమ్మాయి. దీపావళి సమయంలో అధికారులు కాకుండా ఉద్యోగులు, కార్మికులు, సిబ్బందికి పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ స్కీంలో
యావత్ ప్రపంచం ప్రస్తుతం కరోనా మహమ్మారిని అంతం చేసే కరోనా వ్యాక్సిన్ ను కనుగొనే పనిలో ఉంది. సైంటిస్టులు, వైద్య నిపుణులు రాత్రి, పగలు ప్రయోగశాలలో శ్రమిస్తున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు కీలకమైన హ్యుమన్ ట్రయల్స్ దశలను పూర్తి చేశాయి. కొన్ని నెలల
కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది చనిపోతున్నారు. భారతదేశంలో విధించిన లాక్ డౌన్…వలస కూలీల ప్రాణాల మీదకు తెస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న లక్ష కోట్ల ప్యాకేజీ ఏ మాత్రం ఆదుకోవడం లేదని పలు ఘటనలు చూపిస్తున్నాయి. ఉపాధి పోవడంతో..వారి వారి రాష్ట్ర�
దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకూ కేసులు, మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. 2 వేల 376 కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఢిల్లీలోని పారిశుద్ద్య కార
ప్రస్తుతం దేశమంతటా కరోనా వైరస్ మహమ్మారి భయం నెలకొంది. ప్రజలు భయం భయంగా బతుకుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి కరోనా వైరస్ మహమ్మారి దాడి చేస్తుందో
కరోనా వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో పరిశ్రమలు మూతబడ్డాయి. పనులు నిలిచిపోయాయి. అయితే ఏప్రిల్ 20వ తేదీ నుంచి కరోనా వైరస్ తీవ్రత