Home » World Cup 2023.
భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ 2023లో పాల్గొనే జట్లు ఏవో తెలిసిపోయాయి. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి.
ప్రపంచ కప్ ఆడేందుకు వెళ్తున్నామని, అంతేగానీ, కేవలం భారత్ తో ఆడేందుకు కాదని అన్నాడు. ఇంకా..
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023 (ICC World Cup 2023) జరగనుంది. ఇప్పటికే బీసీసీఐ (BCCI) ప్రపంచకప్ నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లను ప్రారంభించింది.
మనదేశంలో క్రికెట్ కు ఉండే క్రేజే వేరు. మిగతా ఆటల సంగతి ఎలా ఉన్నా సరే క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) జస్ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ల గాయాల గురించి కీలక అప్డేట్ ఇచ్చింది. బుమ్రాకు నిర్వహించిన సర్జరీ విజవంతమైందని, అతడు త్వరలోనే ప్రాక్టీస్ను మొదలుపెట్టనున్నట్లు వెల్లడించింది.
ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్ నెలల్లో జరిగే వన్డే ప్రపంచ కప్ -2023 కు ముందు భారత్లోని ఐదు ప్రధాన స్టేడియాల ఆధునికీకరణకు బీసీసీఐ నిర్ణయించింది. ఇందులో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఆధ్వర్యంలోని ఉప్పల్ స్టేడియం కూడా ఉంది. ఈ ఐదు స్టేడియంలను ఆధుని�
న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ కుడికాలు మోకాలుకు బలంగా గాయమైంది. రెండురోజుల క్రితం ఇండియా నుంచి గాయంతో స్వదేశానికి వెళ్లాడు.
బీసీసీఐ (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు)పై ప్రతీకారంగా పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ మండలి) ముందు కీలక ప్రతిపాదన చేసినట్లు తెలిసింది. ఇండియా ఆతిధ్యమివ్వనున్న వన్డే వరల్డ్ కప్-2023లో పాకిస్థాన్ జట్టు తన మ్యాచ్ల�