Home » World
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఆస్తులు ఏడాది కాలంలోనే రెట్టింపు స్థాయిలో పెరిగాయి. ముఖ్యంగా గత రెండేళ్ళలో ఆయన సంపద ఏడున్నర రెట్లకు పైగా వృద్ధి చెందింది. ఇదే సమయంలో అంబానీ ఆస్తులు మాత్రం కేవలం 10శాతం పెరిగాయి. గత పదేళ్ళ డేటా చూస్తే 2020 వరకు ఓ �
ప్రపంచ సంపన్నుల జాబితాలో 3వ స్థానంలో అదానీ
మన దేశంలోని నోయిడాలో కూల్చుతున్న సూపర్టెక్ ట్విన్ టవర్ ఈ లిస్టులో 50వ స్థానంలో ఉంది. 103 మీటర్ల ఎత్తు, 32 అంతస్తులతో చేపట్టిన ఈ భవన నిర్మాణ పనులను 2009లో నిలిపివేశారు. నిర్మాణ సమయంలో జాతీయ బిల్డింగ్ కోడ్ నియమాలను పాటించని కారణంగా ఈ నెల 28న ఈ భవనాన్ని
అయితే, 2023 నాటికి ఈ ర్యాంకుల్లో కాస్త మార్పు జరగనుందని, చైనాను దాటేసి భారత్ అత్యధిక జనాభా గల దేశంగా నిలిచే అవకాశముందని నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం చైనా జనాభా 142.6కోట్లు కాగా.. భారత జనాభా 141.2 కోట్లుగా ఉంది. 2050 నాటికి భారత జనాభా 166.8 కోట్లకు చేరనుం�
కాలుష్యం ఇలాగే పెరిగితే టమాటాల్లేని ప్రపంచం చూడాల్సి వస్తుంది అంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాయిండ్బ్లాంక్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. తనకు ఓ కంపెనీ ఉంటే తాను ఇప్పట్నుంచే మాంద్యాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతానని ఆయన వ్యాఖ్యానించారు.
ఉత్తర కొరియా హ్యాకర్లు ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్నారు. బ్లాక్ చైయిన్ టెక్నాలజీతో అత్యంత పకడ్బందీగా నడిపించే క్రిప్టోల ఎక్స్ ఛేంజిల్లోకి చొరవడి సొమ్ము దోచేస్తున్నారు...
రష్యా చర్యలను నిలిపివేయాలని ఐక్యరాజ్యసమితి, ప్రపంచదేశాలు విజ్ఞప్తి చేసినా కూడా రష్యా మాత్రం పట్టించుకోవట్లేదు. డాన్బాస్ ప్రాంతంలోకి కదులుతోంది రష్యా మిలిటరీ.
కొన్నేళ్లుగా కొనసాగుతున్న ట్రెండ్ తో పాటు మహమ్మారి కారణంగా ఆన్ లైన్ షాపింగ్ కే మొగ్గు చూపుతున్నారు కస్టమర్లంతా. సంవత్సరమంతా డిస్కౌంట్లు, డీల్స్ యూజర్లను ఆన్ లైన్ షాపింగ్ నుంచి...
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ విజృంభణ