Home » World
నేడు అంతర్జాతీయ డాగ్ దినోత్సవం. ఈ సందర్బంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి,అరుదైనవి, స్ట్రాంగ్ అయిన కుక్కలేవో తెలుసుకుందాం..
అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ గౌతమ్ అదానీ మరోసారి ప్రపంచంలోని టాప్ 20 ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఇజ్రాయిల్, ఆస్ట్రేలియాలోనూ వైరస్ విజృంభిస్తోంది.
గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుంది. గ్రామాల్లో సంపద పెరిగితే, దేశ సంపద పెరుగుతుంది. జాతిపిత మహాత్మా గాంధీ చెప్పినట్లు గ్రామాలే, దేశ అభివృద్ధిలో కీలకం.
11 ఏళ్ల పసిప్రాయం అంటే అమ్మతో ఆటలు..నాన్నతో షికార్లు. తోటి పిల్లలతో ఆటలు ఇవే ఆ వయస్సు పిల్లలు చేసేవి. కానీ ఓ 11 చిన్నారి మాత్రం ఏకంగా ప్రపంచంలోనే అత్యంత తెలివైన వారి లిస్టులో చోటు దక్కించుకుంది. ప్రపంచంలోని అత్యంత తెలివైనవాళ్లలో భారత సంతతికి చె�
అది ప్రపంచంలోనే అత్యంత లోతైన పూల్. ఈ పూల్ లో స్విమ్మింగే కాదు స్కూబా డైవింగ్ కూడా చేయొచ్చు. ఇంత అద్భుతమైన పూల్ ను దుబాయల్ లో నిర్మించారు. అదే డీప్ డైవ్ దుబాయ్. ఈ పూల్ ను దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ హెచ్హెచ్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ �
కరోనా ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా బాలకార్మికుల సంఖ్య భారీగా పెరిగిపోతోందని UNO ఆందోళన వ్యక్తంచేసింది. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం గత 20 ఏళ్లుగా తీసుకుంటున్న చర్యల వల్ల తగ్గుముఖం పట్టిందని..కానీ ఈ కరోనా కష్టం వల్ల మరోసారి బాల కార్మికుల స�
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువును భూమి మీదకు తీసుకురాబోతోంది. అంగారక గ్రహం నుంచి సేకరించిన దుమ్ము మరియు మట్టిని భూమి మీదకు తీసుకుని వస్తుంది నాసా.
ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో కరోనా మహమ్మారి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. గత ఏడు రోజులలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఐదు శాతం సంక్రమణ కేసులు తగ్గితే.. భారతదేశంలో మాత్రం ఐదు శాతం పెరుగుదల కనిపించింది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా �
వచ్చే కొన్నినెలల్లోనే కరోనా వైరస్ను అదుపులోకి తేవడం సాధ్యమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)తెలిపింది.