Y.S.Jaganmohan Reddy

    నలుగురు పిల్లలు.. నీకు వేరే పనిలేదా? అంటూ ఆటపట్టిస్తున్నారు..

    March 9, 2020 / 12:54 PM IST

    నలుగురు పిల్లలు సరిపోతారా అంటూ ఆటపట్టిస్తున్నారు-మంచు విష్ణు..

    NPRపై కేంద్రానికి సీఎం జగన్ ట్వీట్ రిక్వెస్ట్

    March 3, 2020 / 12:05 PM IST

    యావత్ దేశం మొత్తం CAA, NRC, NPR గురించి ఆందోళనలు జరుగుతున్నాయి. కొద్ది రాష్ట్రాల్లో ఇప్పటికే వ్యతిరేకత వ్యక్తమైంది. ససేమిరా అమలు చేయమని మొండికేశారు బెంగాల్, పంజాబ్ లాంటి రాష్ట్రాల సీఎంలు. ఈ సమస్యపై ఏపీ సీఎం జగన్ కూడా నోరు విప్పారు. సోషల్ మీడియా అకౌం�

    అమరావతి కూడా రాజధానే: అక్కడ అభివ‌ృద్ధి చేస్తే ఉద్యోగాలు

    February 5, 2020 / 06:31 AM IST

    ఆంధ్రరాష్ట్ర లెజిస్లేటివ్‌ రాజధానిగా అమరావతే కొనసాగుతుందని, ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని, మూడు రాజధానులు అనేది అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలోని గేట్‌ వే హోటల్‌ల్

    పవన్ తో దోస్తీ అంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదటమే

    January 16, 2020 / 12:58 PM IST

    ఏపీ రాజకీయాల్లో బీజేపీ జనసేన పొత్తుతో పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు.  బీజేపీ జనసేన పొత్తు వల్ల వచ్చిన నష్టమేమి లేదని…. పవన్ కల్యాణ్ వంటి వ్యక్తితో కలిసి ప్రయాణం అంటే  కుక్కతోక పట్టుకుని గోదారి ఈదటమేనని…బీజ�

    వైసీపీ లోకి వల్లభనేని వంశీ ! దీపావళి తర్వాత క్లారిటీ

    October 25, 2019 / 03:39 PM IST

    పార్టీ మారే విషయంపై గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. దీపావళి తర్వాత ఇప్పుడొస్తున్న వార్తలపై ఒక ప్రకటన చేస్తానని ఆయన చెప్పారు.  వంశీ గడిచిన రెండు రోజుల్లో మూడు పార్టీల నాయకులను కలిసే సరికి కార్యకర్తల్లో, ఆయన సన్నిహితుల

    అక్టోబరు 1నుంచి ఏపీలో అమల్లోకి రానున్న పథకాలు

    October 1, 2019 / 02:59 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి జగన్ ప్రభుత్వం నాలుగు నెలల్లోపే పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు అక్టోబరు 1నుంచి అమల్లోకి రానున్నాయి. అక్టోబర్ ఒకటవ తేదీన ఎక్కడా బెల్టు షాపులు ఉండకుండా అసల

    RGVకి జగన్ ఎలా మద్దతిస్తారు : యామిని

    April 30, 2019 / 11:41 AM IST

    వైసీపీ అధినేత  జగన్ మోహన్ రెడ్డి  రాంగోపాల్ వర్మకు మద్దతు తెలపటంపై టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్జీవీ ఓ సైకో డైరెక్టర్, ప్రతిపక్షనేత రాష్ట్రంలో సమస్యలేవీ లేనట్లు ఆర్జీవి కి మద్దతు తెలపటం విడ్డూరంగా

    బెజవాడ వైసీపీలో గజిబిజి : నాయకత్వ మార్పు తప్పదా ?

    February 6, 2019 / 02:34 PM IST

    విజయవాడ: విజయవాడ వైసీపీలో గందరగోళం నెలకొంది. పార్టీ పరిస్ధితిపై అధినేత జగన్‌ దృష్టి పెట్టారు. ఇటీవ‌ల ఆయన జిల్లా పార్టీ సీనియ‌ర్ నేత‌ల స‌మావేశంలో విజయవాడ లోని 3 నియోజక వర్గాలపై స‌మీక్షించారు. న‌గ‌రంలో ఉన్న మూడు నియోజ‌క‌ర్గాల‌ను త‌మ ఖాతాలో వే

    చంద్రబాబు మారీచుడు : నిప్పులు చెరిగిన జగన్

    February 6, 2019 / 12:31 PM IST

    తిరుపతి :  కౌరవ సామ్రాజ్యం లాంటి చంద్రబాబు పాలనను మట్టి కరిపించే పాండవ సైన్యంలా వైసీపీ కార్యకర్తలు నాకు కనిపిస్తున్నారని పార్టీ అధినేత జగన్ అన్నారు.  రేణిగుంట యోగానంద ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగిన వైసీపీ సమర శంఖారావం సభలో ఆయన సీఎ

    జగన్ పై హత్యాయత్నం కేసు: ఫిబ్రవరి 12కి వాయిదా

    January 30, 2019 / 11:23 AM IST

    విజయవాడ: వైసీపీ అధినేత జగన్ పై హత్యాయత్నం కేసు, ఏపీ హై కోర్టులో బుధవారం విచారణ జరిగింది. జగన్ పై దాడి కేసులో ఏ మెటీరియల్ ఆధారంగా ఎన్ఐఏ విచారణకు అంగీకరించిందో తెలపాలని గతంలో హై కోర్టు ఆదేశించడంతో ఎన్ఐఏ అధికారులు బుధవారం కౌంటర్ దాఖలు చేశారు. తమ

10TV Telugu News