Home » yadadri bhongir
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు రేపు యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామానికి వెళ్లనున్నారు.
YADADRI : యాదాద్రి క్యూలైన్లను అధికారులు అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఆర్కెటెక్టు ఆనంద్ సాయి పర్యవేక్షణలో నూతన క్యూలైన్ల డిజైన్లు రూపుదిద్దుకుంటున్నాయి. ఇటీవలే సీఎం కేసీఆర్ యాదాద్రి వచ్చి పునర్ నిర్మాణ పనులను పర్యవేక్షించిన సంగతి తెల�
చిన్నారి ఆద్య కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. కూతురు మరణంతో తీవ్రంగా మనస్తాపం చెందిన తండ్రి కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం(జూలై 11,2020) భువనగిరి రైల్వేస్టేషన్ దగ్గర రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నాడు. కూతురి మరణంతో మనస్తాపానికి తో�
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గొలనుకొండలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వ్యక్తి హత్యను నిరసిస్తూ అతడి బంధువులు, గ్రామస్తులు.. మరో వ్యక్తి ఇంటిపై దాడి
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రావణి, మనీషా మర్డర్ కేసుల్లో మిస్టరీ వీడుతోంది. నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు అమ్మాయిలను హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. స్కూల్, కాలేజీలకు వెళ్లి �
యాద్రాది భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ లో మర్డర్ మిస్టరీలు కలకలం సృష్టిస్తున్నాయి. టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రావణి మృతదేహం దొరికిన బావిలోనే మరో మృతదేహాన
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసు విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త కోణాలు బయటపడుతున్నాయి.
48 గంటలు ముగిశాయి. ఇంకా మర్డర్ మిస్టరీ వీడలేదు. హంతకులు ఎవరో తెలియలేదు. మర్డర్ ఎందుకు చేశారో తెలియదు. అసలేం జరిగింది అనేది ఇంకా సస్పెన్స్. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన 10వ తరగతి విద్యార్థి శ్రావణి మర్డర్ కేసులో పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేద