-
Home » yadadri bhongir
yadadri bhongir
CM KCR : బుధవారం వాసాలమర్రికి వెళ్లనున్న సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు రేపు యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామానికి వెళ్లనున్నారు.
Yadadri క్యూ లైన్లు ఇలా ఉంటాయి
YADADRI : యాదాద్రి క్యూలైన్లను అధికారులు అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఆర్కెటెక్టు ఆనంద్ సాయి పర్యవేక్షణలో నూతన క్యూలైన్ల డిజైన్లు రూపుదిద్దుకుంటున్నాయి. ఇటీవలే సీఎం కేసీఆర్ యాదాద్రి వచ్చి పునర్ నిర్మాణ పనులను పర్యవేక్షించిన సంగతి తెల�
నిన్న కూతురు, నేడు భర్త.. భార్య చేసిన తప్పులకు అవమానంతో కళ్యాణ్ ఆత్మహత్య
చిన్నారి ఆద్య కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. కూతురు మరణంతో తీవ్రంగా మనస్తాపం చెందిన తండ్రి కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం(జూలై 11,2020) భువనగిరి రైల్వేస్టేషన్ దగ్గర రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నాడు. కూతురి మరణంతో మనస్తాపానికి తో�
భార్య ముందే భర్త హత్య.. ఇంటికి నిప్పు : గొలనుకొండలో తీవ్ర ఉద్రిక్తత
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గొలనుకొండలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వ్యక్తి హత్యను నిరసిస్తూ అతడి బంధువులు, గ్రామస్తులు.. మరో వ్యక్తి ఇంటిపై దాడి
బ్రేకింగ్ : శ్రావణి, మనీషాల హంతకుడు ఇతడే.. స్కూల్, కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు లిఫ్ట్ ఇచ్చి దారుణాలు
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రావణి, మనీషా మర్డర్ కేసుల్లో మిస్టరీ వీడుతోంది. నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు అమ్మాయిలను హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. స్కూల్, కాలేజీలకు వెళ్లి �
బావి కాదు డెడ్బాడీల డెన్ : ఆ బావి నుంచి రెండో మృతదేహం వెలికితీత
యాద్రాది భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ లో మర్డర్ మిస్టరీలు కలకలం సృష్టిస్తున్నాయి. టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రావణి మృతదేహం దొరికిన బావిలోనే మరో మృతదేహాన
శ్రావణి మర్డర్ కేసు : వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసు విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త కోణాలు బయటపడుతున్నాయి.
మర్డర్ మిస్టరీ : శ్రావణిని చంపింది ఎవరు
48 గంటలు ముగిశాయి. ఇంకా మర్డర్ మిస్టరీ వీడలేదు. హంతకులు ఎవరో తెలియలేదు. మర్డర్ ఎందుకు చేశారో తెలియదు. అసలేం జరిగింది అనేది ఇంకా సస్పెన్స్. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన 10వ తరగతి విద్యార్థి శ్రావణి మర్డర్ కేసులో పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేద